ఏపీలో కొత్తగా 520 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో కొత్తగా 520 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 519 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు…

Continue Reading →

‘ప‌ర్యావ‌ర‌ణ’ మార్పు పాపం భార‌త్‌ది కాదు: కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప‌్ర‌కాష్‌‌ జ‌వ‌దేక‌ర్

ప‌ర్యావ‌ర‌ణ మార్పు అనేది రాత్రికి రాత్రే జ‌రిగే అద్భుతం కాద‌ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ వ్యాఖ్యానించారు. హానిక‌ర ఉద్గారాల కార‌ణంగా గ‌త 100…

Continue Reading →

దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌

దిల్‌సుఖ్‌నగర్‌ సాయిబాబా దేవాలయానికి ఐఎస్‌ఓ 9001 క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ లభించింది. ఈ సర్టిఫికెట్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా దేవాలయ కమిటీ ప్రతినిధులు అందుకున్నారు.…

Continue Reading →

పంటలపై కాలుష్యం పడగ

అంజనీ సిమెంట్‌ పరిశ్రమ ఎదుట పురుగుల మందు డబ్బాతో  రైతుల ఆందోళన చింతలపలెం మండలంలోని అంజనీ సిమెంట్‌ పరిశ్రమ (చెట్టినాడు సిమెంట్‌) ఎదుట స్థానిక రైతులు గురువారం…

Continue Reading →

చెట్టినాడ్‌ గ్రూపుపై ఐటీ దాడులు

ప్రముఖ సిమెంట్‌ తయారీ సంస్థ చెట్టినాడ్‌ గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయి. పన్ను ఎగవేత కేసులో కంపెనీకి దేశవ్యాప్తంగా ఉన్న 60 కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఆదాయ…

Continue Reading →

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ సస్పెండ్

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను డీజీపీ మహేందర్ రెడ్డి విధుల నుండి సస్పెండ్ చేశారు. ఆదాయానికి…

Continue Reading →

సూర్యాపేట జిల్లాలోని చెట్టినాడు సిమెంట్‌ పరిశ్రమలో ఐటీ దాడులు

సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల పరిధిలోని చెట్టినాడు సిమెంట్స్‌ అనుబంధ సంస్థ అంజనీ సిమెంట్‌ పరిశ్రమలో గురువారం ఐటీ దాడులు జరిగాయి. చెన్నై కేంద్రంగా ఐటీ దాడులు…

Continue Reading →

కేంద్ర విశ్వవిద్యాలయంగా ప్రకటించండి: విద్యాశాఖ మంత్రికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వినతి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)  ఆధ్వర్యంలోని  శ్రీ వేంకటేశ్వర  వేద విశ్వ విద్యాలయాన్ని  జాతీయ వేద విశ్వవిద్యాలయంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి…కేంద్ర విద్యాశాఖ మంత్రి…

Continue Reading →

సీబీఐ ఇన్‌స్పెక్ట‌ర్ సతీష్ ప్రభుకు ప్రెసిడెంట్ పోలీస్ మెడ‌ల్‌

తెలంగాణకు చెందిన సీబీఐ ఇన్‌స్పెక్ట‌ర్ బి.సతీష్ ప్రభుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందించింది. న్యూ ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో…

Continue Reading →

ఏపీ ప్రభుత్వం సర్వే ఆఫ్‌ ఇండియాతో కీలక ఒప్పందం

ఆంధ్రపదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సర్వే ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష’లో భాగంగా సర్వే ఆఫ్‌…

Continue Reading →