ఏపీలో ఇవాళ కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 563 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆయన సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.…
ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాకులోని కేబినెట్ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్…
నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కంపెనీపై పొల్యుషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వేటు వేశారు. మర్క్యాప్టెన్ (ఘాటు) వాసనలకు కారణమైన కంపెనీని మూసివేస్తూ ఇటీవలే ఆదేశాలు…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పోలవరం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ…
బొల్లారం అగ్ని ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి మల్లారెడ్డి ఆదివారం పరామర్శించారు. బాచుపల్లి హాస్పిటల్లో బాధితులను ఆయన కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.…
సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏ పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్స్ పరిశ్రమలో శనివారం కెమికల్ రియాక్టర్ పేలిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు కిలోమీటర్…
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీఎస్ఐడీసీ) చైర్మన్గా అమరవాది లక్ష్మినారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్బాగ్ పరిశ్రమల భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…
అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ డీఎఫ్వో ప్రకాశ్ కార్యాలయంలో రూ.10.50 లక్షలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించింది. కాంట్రాక్టర్లకు…
నానక్రామ్గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్టు డెవలప్మెంట్ విభాగం డీఎఫ్వో ప్రకాశ్ వద్ద అధికారులు రూ. 10.30…









