ఏపీలో కొత్తగా 500 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో ఇవాళ కొత్తగా 500 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 563 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.…

Continue Reading →

ఇవాళ ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.…

Continue Reading →

ఈనెల 18న ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం

ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. వెలగపూడి తాత్కాలిక సచివాలయం ఒకటో బ్లాకులోని కేబినెట్‌ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్‌…

Continue Reading →

ఘాటువాసనలకు కారణమైన వివిన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కంపెనీ మూత

నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఓ కంపెనీపై పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు వేటు వేశారు. మర్‌క్యాప్టెన్‌ (ఘాటు) వాసనలకు కారణమైన కంపెనీని మూసివేస్తూ ఇటీవలే ఆదేశాలు…

Continue Reading →

రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పోలవరం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ…

Continue Reading →

బొల్లారం అగ్ని ప్రమాద కార్మికులకు మంత్రి మల్లారెడ్డి పరామర్శ

బొల్లారం అగ్ని ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి మల్లారెడ్డి ఆదివారం పరామర్శించారు. బాచుపల్లి హాస్పిటల్‌లో బాధితులను ఆయన కలిసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.…

Continue Reading →

సంగారెడ్డి జిల్లా బొల్లారం వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో పేలిన రియాక్టర్‌

సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏ పారిశ్రామికవాడలోని వింధ్య ఆర్గానిక్స్‌ పరిశ్రమలో శనివారం కెమికల్‌ రియాక్టర్‌ పేలిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దాలు కిలోమీటర్‌…

Continue Reading →

టీఎస్‌ఐడీసీ చైర్మన్‌గా అమరవాది లక్ష్మినారాయణ బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా అమరవాది లక్ష్మినారాయణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బషీర్‌బాగ్‌ పరిశ్రమల భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల…

Continue Reading →

హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

అర్బన్‌ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ డీఎఫ్‌వో ప్రకాశ్‌ కార్యాలయంలో రూ.10.50 లక్షలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించింది. కాంట్రాక్టర్లకు…

Continue Reading →

హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు.. భారీగా న‌గ‌దు ల‌భ్యం

నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్‌ఎండీఏ అర్బన్‌ ఫారెస్టు డెవలప్‌మెంట్‌ విభాగం డీఎఫ్‌వో ప్రకాశ్‌ వద్ద అధికారులు రూ. 10.30…

Continue Reading →