వినియోగదారుడి నుంచి రూ. 13 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ సబ్ఇంజినీర్లు ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన మే డ్చల్ జిల్లా నాగారంలోని డీఈ కార్యాలయంలో…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మాదాపూర్…
అవినీతికి పాల్పడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కీసరలో చోటుచేసుకుంది. సబ్ జూనియర్ ఇంజినీర్ విజయేందర్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విలక్షణ నటుడు రాజా రవీంద్ర ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి…
భారత్కు చెందిన అరబిందో ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్పై అమెరికా కోర్టులో ఫైజర్ కంపెనీ కేసు దాఖలు చేసింది. తమ క్యానర్స్ ఔషధం ఇబ్రాన్స్ (పాల్బోసిక్లిబ్) పేటెంట్…
ప్రముఖ నటుడు సోనుసూద్ను పంజాబ్ స్టేట్ ఐకాన్గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 61 మంది డీఎస్పీలు బదిలీ కానున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు సోమవారం పూర్తయ్యింది. ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. వీరిలో 53 మంది సబ్ డివిజన్లు,…
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు అటవీ డివిజన్లకు డివిజన్ అధికారులను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ అటవీ డివిజన్ అధికారిగా…
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబడిపెళ్లి గ్రామంలో నివసిస్తున్న గంగవ్వ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్తో ఫేమస్ అయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4…
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన విభాగంలోనే కొనసాగుతోందని సిస్టం ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (సఫర్) తెలిపింది. ఆదివారం…








