తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా కన్నుమూత

తణుకు మాజీ ఎమ్మెల్యే యలమర్తి తిమ్మ (వైటీ) రాజా ఆదివారం ఉదయం కన్నుమూశారు.  ఇటీవల కరోనా బారినపడిన వైటీ రాజా కోలుకున్నారు. పదిరోజుల తరువాత తిరిగి అస్వస్థతకు గురికావడంతో…

Continue Reading →

టీఎస్ఐడీసీ అధ్య‌క్షుడిగా అమ‌ర‌వాది ల‌క్ష్మీనారాయ‌ణ‌

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐడీసీ) అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు.

మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు. ఈ పండుగ మీ అంద‌రి జీవితాల‌ను మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా చేయాల‌ని, ఆనందాన్ని క‌లిగించాలని, మీ అంద‌రూ సుసంప‌న్నంగా, ఆరోగ్యంగా…

Continue Reading →

తెలంగాణలో టపాసులు కాల్చేందుకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌..

తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఇచ్చిన…

Continue Reading →

గవర్నర్‌కు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతిరెడ్డి…

Continue Reading →

ప‌టాకుల దుకాణాలు మూసేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశం

ప‌టాకుల‌పై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో పటాకుల అమ్మకాలు, వినియోగాన్నినిషేధించాల‌న్న హైకోర్టు ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం తాజాగా ఈ ఉత్త‌ర్వులు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన అటవీ శాతం – అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం క్రమంగా పెరుగుతున్నదని, సీఎం కేసీఆర్‌ అటవీ శాఖను బలోపేతం చేస్తున్నారని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. పోలీసు,…

Continue Reading →

నేడు గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం కలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుసుకుని అరగంటకు పైగా…

Continue Reading →

‘డీఎఫ్‌వో’ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి

అటవీ శాఖను మరింత బలోపేతం చేయడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మేడ్చల్ – మల్కాజ్…

Continue Reading →

తెలంగాణలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు నిషేధం

తెలంగాణలో బాణాసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు గురువారం నిషేధం విధించింది. కరోనా నేపథ్యంలో దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడాన్ని బ్యాన్‌ చేసింది. దీపావళి సందర్భంగా బాణాసంచాను నిషేధించాలని…

Continue Reading →