పరిశ్రమల్లో తనిఖీలు లంచాల కోసమేనా..? : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భద్రతా ప్రమాణాలను గాలికి వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరైన విధానం కాదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…

Continue Reading →

పైరసీపై కఠిన చర్యలు : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం…

Continue Reading →

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదానికి బాధ్యులు ఎవరు..?

కంపెనీ సైరన్ మోగే సమయానికి అంతా ఉత్సాహంగా తాము రోజూ పనిచేస్తున్న ఫ్యాక్టరీలో చేరారు. పొద్దున్నే సద్ధికట్టుకుని వచ్చిన వారు కొందరు… ఇక్కడే టిఫిన్ చేద్దామనుకున్న వారు…

Continue Reading →

దేశానికి మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ప్ర‌కృతి వైప‌రీత్యాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని వీలైనంత వ‌ర‌కు ప్రాణ న‌ష్టం, ఆస్ధి న‌ష్టం జ‌ర‌గకుండా ఉండేలా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్ అధారిటీ (తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ…

Continue Reading →

ఇందిర‌మ్మ ఇండ్లు, భూభార‌తి అమ‌లుకు క‌లెక్ట‌ర్లే మార్గ‌ద‌ర్శ‌కులు : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం దార్శ‌నిక‌త‌తో తీసుకువ‌చ్చిన భూభార‌తి చ‌ట్టం అమ‌లు, పేద‌ల క‌ల‌ల‌ను సాకారం చేసే ఇందిరమ్మ ఇండ్ల ప‌ధ‌కాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లు…

Continue Reading →

ప‌దో త‌ర‌గతి ఉత్తీర్ణులైన ప్ర‌తి విద్యార్థి ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప‌దో త‌ర‌గతిలో ఉత్తీర్ణులైన ప్ర‌తి ఒక్క విద్యార్థి త‌ప్ప‌నిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప‌దో త‌ర‌గ‌తిలో పెద్ద సంఖ్య‌లో…

Continue Reading →

కాటేదాన్‌లోని రబ్బర్‌ కంపెనీలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని నేతాజీ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం నేతాజీ నగర్‌లో ఉన్న శివం రబ్బర్‌ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…

Continue Reading →

జలమండలిలో 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ

జలమండలిలో వివిధ హోదాల్లో పనిచేసిన 53 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. బోర్డు పరిధిలోని పలు డివిజన్లలో పనిచేసిన వీరంతా.. గత నెల 30న పదవీ…

Continue Reading →

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తుకు నిపుణులతో కమిటీ

పటాన్ చెరులోని పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాదంపై దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బి.వెంకటేశ్వర్,(ఏమిరేట్ సైంటిస్ట్) చైర్మన్‌గా, ప్రతాప్ కుమార్…

Continue Reading →

వారు బతికుండే అవకాశాలు చాలా తక్కువ : మంత్రి దామోదర రాజనర్సింహ

పాశమైలారం పేలుడు (Sigachi industry) ఘటనలో ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన…

Continue Reading →