హైదరాబాద్లోని వరద బాధితులకు హెటిరో డ్రగ్స్ అండగా నిలిచింది. వరద సహాయక చర్యల కోసం భారీ విరాళం ప్రకటించింది హెటిరో డ్రగ్స్. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.…
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి (80) కన్నుమూసారు. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని…
దేశవ్యాప్తంగా డెయిరీలు, గోశాలల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో తలెత్తే గాలి,…
ఆంధ్రప్రదేశ్లో గడిచిన నాలుగురోజులుగా కరోనా ఉధృతి కాస్త తగ్గింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3,746 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 7,739 మంది చికిత్సకు…
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజుల పాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో…
హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్షిప్లోని మహాత్మాగాంధీ స్టేడియంలో మంగళవారం యాజమాన్యం చేపట్టిన ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమానికి…
కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.…
ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా…
టీఎస్ ఎంసెట్కు సంబంధించి వెబ్ఆప్షన్ల ప్రక్రియ ఈనెల 22 వరకు కొనసాగనున్నట్టు కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు 48,446 మంది విద్యార్థులు…
తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో చాలా ప్రాంతాలు నష్టపోయాయని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) స్టీరింగ్ కమిటీ తీర్మానించింది. వరదల…









