వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ రూ. 10 కోట్లు విరాళం

హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద బాధితుల‌కు హెటిరో డ్ర‌గ్స్ అండ‌గా నిలిచింది. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం భారీ విరాళం ప్ర‌క‌టించింది హెటిరో డ్ర‌గ్స్. తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రూ.…

Continue Reading →

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి మృతి

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి (80) కన్నుమూసారు. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని…

Continue Reading →

నిర్వహణతోనే నియంత్రణ : కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి

దేశవ్యాప్తంగా డెయిరీలు, గోశాలల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక దృష్టి పెట్టింది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో తలెత్తే గాలి,…

Continue Reading →

ఏపీలో కొత్తగా 3,746 కరోనా పాజిటివ్‌ కేసులు

 ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన నాలుగురోజులుగా కరోనా ఉధృతి కాస్త తగ్గింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3,746 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 7,739 మంది చికిత్సకు…

Continue Reading →

పోలీస్‌ అమరవీరులకు ఏపీ సీఎం జగన్‌ నివాళి

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజుల పాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో…

Continue Reading →

హరితహారంతో పచ్చదనం : పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని

హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం పెరుగుతున్నదని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని పేర్కొన్నారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ స్టేడియంలో మంగళవారం యాజమాన్యం చేపట్టిన ట్రీ ప్లాంటేషన్‌ కార్యక్రమానికి…

Continue Reading →

కాళేశ్వరంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ‍్యలు చేసింది.…

Continue Reading →

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా…

Continue Reading →

టీఎ‌స్ఎంసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు 22 వరకు గడువు

టీఎ‌స్‌‌ ఎం‌సె‌ట్‌కు సంబం‌ధించి వెబ్‌‌ఆ‌ప్షన్ల ప్రక్రియ ఈనెల 22 వరకు కొన‌సా‌గ‌ను‌న్నట్టు కన్వీ‌నర్‌ నవీన్‌ మిట్టల్‌ తెలి‌పారు. ఇప్పటి వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు 48,446 మంది విద్యా‌ర్థులు…

Continue Reading →

జాతీయ విపత్తుగా ప్రకటించాలి: తెలంగాణ వికాస సమితి

తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో చాలా ప్రాంతాలు నష్టపోయాయని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తెలంగాణ వికాస సమితి (టీవీఎస్‌) స్టీరింగ్‌ కమిటీ తీర్మానించింది. వరదల…

Continue Reading →