ఏపీ సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం…

Continue Reading →

జీఎస్టీ సూపరింటెండెంట్ కే జనార్దన్‌రావు‌పై సీబీఐ కేసు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగాలపై సీబీఐ అధికారులు హైదరాబాద్‌ జీఎస్టీ కమిషనరేట్‌ కంప్యూటర్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ కే జనార్దన్‌రావు, అతడి భార్య శైలజపై శుక్రవారం…

Continue Reading →

ఏపీలో కొత్తగా 6,555 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 70,399 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా..  6,555 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు…

Continue Reading →

స్వచ్ఛ భారత్‌లో ఏపీకి మూడు అవార్డులు

కేంద్రం శుక్రవారం స్వచ్చ భారత్‌ దివస్‌కు సంబంధించిన జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్‌ గ్రామీణ్‌‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి మూడు అవార్డులు లభించాయి. కేంద్రం ప్రకటించిన…

Continue Reading →

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి విశ్వరూప్‌

యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని  ఏపీ సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి పినిపే విశ్వరూప్‌ శుక్రవారం సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో…

Continue Reading →

భువనగిరి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

భువనగిరి పారిశ్రామికవాడలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కూలర్ల గోదాంలో షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి మంటలు వ్యాపించాయి. దీంతో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి సామగ్రి…

Continue Reading →

ఎంపీ సంతోష్‌కుమార్‌కు ‘గ్రామోదయ బంధుమిత్ర’

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంతో పచ్చదనంపెంచుతూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌కు గ్రా మోదయ బంధుమిత్ర పురస్కారం లభించిం ది. గాంధీజయంతిని పురస్కరించుకొని గురువారం గ్రామోదయ…

Continue Reading →

అల్లు రామలింగయ్య స్టూడియోకు శ్రీకారం

సుప్రసిద్ధ హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య 99వ జయంతిని గురువారం నిర్వహించారు.  ఆయన చిత్రపటానికి కుమారుడు అల్లు అరవింద్‌, మనవళ్లు అల్లు అర్జున్‌, వెంకటేష్‌, శిరీష్‌లు నివాళులర్పించారు.…

Continue Reading →

ఏపీలో కొత్తగా 6,751 మందికి కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 7లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో 71,577 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో 6,751 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ…

Continue Reading →

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణకుమారి రాజీనామా

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలో ఊహించని షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్‌ మహిళా నేత, మాజీమంత్రి గల్లా అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి రాజీనామా…

Continue Reading →