హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి భాస్కర్‌ రమణమూర్తి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అటవీశాఖ అధికారి వీ భాస్కర్‌ రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ శివార్లలోని నాగోల్‌ బండ్లగూడలో ఉన్న రాజీవ్‌ గృహకల్ప భవనం ఐదో అంతస్తు నుంచి…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా మొక్కలు నాటిన నటుడు ప్రకాశ్‌ రాజ్‌

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం జోరుగా ముందుకు కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మొక్కలు నాటడానికి చాలామంది ప్రముఖులు ముందుకువస్తున్నారు. ప్రముఖ నటుడు,…

Continue Reading →

ఫార్మానే వద్దంటే.. ఫార్మాకు రోడ్డు విస్తరణ ఎందుకు?

ఫార్మా ఏర్పాటే వద్దంటే.. రోడ్డు విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకని రైతులు మండిపడ్డారు. ఫార్మాసిటీ రోడ్డు విస్తరణకు సంబంధించి నందివనపర్తి గ్రామంలో అధికారులు బుధవారం ప్రజాభిప్రాయ…

Continue Reading →

టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బదిలీ

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయనను  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ…

Continue Reading →

టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా డా.శోభరాజు

పద్మశ్రీ డాక్టర్ శోభరాజు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్    ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తిరుమల…

Continue Reading →

హరిత తెలంగాణకు బాటలు వేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత తెలంగాణకు బాటలు వేస్తుందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్…

Continue Reading →

అక్టోబర్ 5 నుంచి ‘జగనన్న విద్యా కానుక’

ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ స్కూళ్ల ప్రారంభాన్ని నవంబర్ కు వాయిదా వేసింది. అక్టోబర్‌ 5న పిల్లలకు ‘జగనన్న విద్యా…

Continue Reading →

పరిశ్రమలశాఖ కమిటీ చైర్మన్‌గా కేకే

పరిశ్రమలశాఖ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, వాణిజ్యశాఖ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు…

Continue Reading →

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి కరోనా పాజిటివ్‌

ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నట్టు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సోనూ సూద్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సోమవారం రామోజీ ఫిలిం సిటీలో జాతీయస్థాయిలో వేలాది మంది…

Continue Reading →