ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హ రితహారం కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లాలో అగ్రగామిగా నిలుపాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వ ర్లు కోరారు. హరితహారం కార్యక్రమంలో భాగం…
హైదరాబాద్ నగరంలోని బస్ భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బస్సు సర్వీసులపై రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, ఈడీలు…
దేశంలో నదుల శుద్ధి, పునరుజ్జీవం ఒక నిరంతర ప్రక్రియ. నదుల్లో నిరంతరాయంగా ప్రవహిస్తున్న కాలుష్య సవాలును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా గుర్తించిన కలుషిత ప్రాంతాల్లో జాతీయ నదుల సంరక్షణ…
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా తెలంగాణలో టూరిజంను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేట నియోజకవర్గం…
అనంతరపురం జిల్లా తాడిపత్రి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రూయిజర్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న పది మందిలో ముగ్గురు ఘటనా స్థలంలోనే…
తెలుగు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సులు ప్రారంభించేందుకు ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు మరోసారి మంగళవారం సమావేశం కానున్నారు. గత నెలలో హైదరాబాద్ బస్భవన్లో రెండురాష్ట్రాల అధికారుల మధ్య…
త్రిదండి చినజీయర్ స్వామిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరామర్శించారు. చినజీయర్ స్వామికి ఇటీవల మాతృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మంగతాయారు(85) అనారోగ్యంతో పరమపదించారు. ఈ…
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 7,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9,764 మంది చికిత్సకు…
పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సభ్యులకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, అరకు ఎంపీ మాధవికి కరోనా పాజిటివ్…
శ్రీత్రిదండి చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి చినజీయర్ స్వామి మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే.…









