సామాజిక ఉద్యమ నేత స్వామి అగ్నివేశ్‌ ఇకలేరు

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, ఆర్యసమాజ్‌ నాయకుడు స్వామి అగ్నివేశ్‌ (80) శుక్రవారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా కాలేయ సంబంధ అనారోగ్యంతో ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బిలియరీ…

Continue Reading →

హరితహారం మొక్కల ధ్వంసం..వ్యక్తికి రూ.10 వేల జరిమానా

హరితహారంలో నాటిన మొక్కలను ధ్వంసం చేసిన వ్యక్తికి జరిమానా విధించిన ఘటన జిల్లాలోని రాయపర్తి మండలం గన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్ద…

Continue Reading →

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా 9999 క‌రోనా పాజిటివ్ కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 9,999 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా బాధితుల సంఖ్య 5,47,686కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు…

Continue Reading →

అట‌వీ భూముల‌కు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ప్ర‌త్యేక కాల‌మ్ : సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో అట‌వీ భూముల‌కు ప్ర‌త్యేక కామ్ పెడుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై శాస‌న‌స‌భ‌లో సీఎం…

Continue Reading →

పిల్లట్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికుడు మృతి

సంగారెడ్డి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో జ‌రిగిన అగ్నిప్ర‌మాందంలో సీనియ‌ర్ ఆప‌రేట‌ర్ మృతిచెందాడు. పటాన్ చెరు మండలం పాశమైలారంలోని పిల్లట్ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి అగ్ని…

Continue Reading →

హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డా.. పొల్యూషన్ కరప్షన్ బోర్డా..

హైదరాబాద్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచార హక్కు చట్టం వర్తించదా.. లేదంటే పొల్యూషన్ చేస్తున్న పరిశ్రమల బాగోతం భయటపడతదని భయమా.. కార్పొరేట్ ఆస్పత్రుల కొమ్ముకాస్తున్న హైదరాబాద్ పిసిబి…

Continue Reading →

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు సీఎం జగన్ నిర్ణయం

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే…

Continue Reading →

ఏపీ మూడు రాజధానులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కార్లిటీ ఇచ్చింది. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో…

Continue Reading →

పాశమైలారం పిలెట్‌ ఫార్మా పరిశ్రమలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పిలెట్‌ ఫార్మా పరిశ్రమలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అస్వస్థతకు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యాంకర్ శిల్పా చక్రవర్తి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ చిత్రలేఖ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు సోమాజిగూడలోని తన…

Continue Reading →