ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, దాడిశెట్టి రాజాలకు కరోనా పాజిటివ్‌

 గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ప్రభుత్వ విప్, తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కరోనా బారిన పడ్డారు. కొద్దిరోజుల క్రితం…

Continue Reading →

నేడు వీరనారి ఐలమ్మ వర్ధంతి

ఆమె అమర గీతం.. మెరిసే ఎర్రటి విప్లవ జ్యోతి.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనిత. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించిన ధీశాలి. ఆమే…

Continue Reading →

మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేష్‌ అరెస్ట్‌

 లంచం తీసుకున్న కేసులో మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నగేష్‌తో పాటు…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,418 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ తీవ్రత కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,418 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం…

Continue Reading →

రూ. కోటి 12 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన అడిషనల్ కలెక్టర్ నగేష్

నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు సంబంధించిన భూమికి  ఎన్వోసీ ఇవ్వడానికి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతులు…

Continue Reading →

హరితహారం సామాజిక బాధ్యత : ఎంపీ సంతోష్‌కుమార్‌

హరితహారం కార్యక్రమాన్ని కూడా సామాజిక బాధ్యతగా పరిగణించి మొక్కలను విస్తృతంగా నాటి పెంచాల్సిన అవసరముందని ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ అన్నారు. శంషాబాద్‌    ఎయిర్‌పోర్టు పరిసరాల్లో సీఐఎస్‌ఎఫ్, జీఎంఆర్‌…

Continue Reading →

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. మధురానగర్ లో తన ఇంట్లో బుధవారం  శ్రావణి ఉరేసుకొని చనిపోయింది. మౌనరాగం, మనసు మమత, సీరియల్స్ లో నటించారు. శ్రావణి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10,601 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,601 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజు వ్యవధిలోనే 73 మంది…

Continue Reading →

నవంబరు 9లోగా నివేదిక అందించాలి: ఎన్‌జీటీ

సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ సమస్యలపై ఎన్‌జీటీ స్పందన తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ మైన్‌‌ కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్య పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత…

Continue Reading →

పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని అసెంబ్లీలో తీర్మానం

భార‌త మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్…

Continue Reading →