అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన క‌మెడీయ‌న్ పృథ్వీరాజ్

క‌మెడీయ‌న్ పృథ్వీరాజ్ అనే పేరుతో  క‌న్నా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనే పేరుతో జ‌నాల‌కి ద‌గ్గరైన న‌టుడు పృథ్వీరాజ్. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న సెల్ఫీ…

Continue Reading →

కరోనాతో భద్రచాలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనా వైరస్‌ సోకి మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు కుటుంబీకులు కరోనా పరీక్షలు చేయించారు.…

Continue Reading →

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా ఆరోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో…

Continue Reading →

‘ఈ- రక్షాబంధన్’‌ ప్రారంభించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్‌’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కన్సల్టెంట్ జనరల్ సౌత్ కొరియా సురేష్‌ చుక్కపల్లి

రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేవెళ్లలోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు కన్సల్టెంట్ జనరల్ సౌత్ కొరియా సురేష్…

Continue Reading →

ఖమ్మం పట్టణంలో మొక్కలు నాటిన మంత్రి అజయ్ కుమార్

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం పట్టణం…

Continue Reading →

మొక్క‌లు నాటిన‌ క‌రీంన‌గ‌ర్ సీపీ క‌మలాస‌న్ రెడ్డి

క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీబీ క‌మ‌లాస‌న్ రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాటారు. సినీ న‌టుడు శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను సీపీ స్వీక‌రించి…

Continue Reading →

ఏపీలో కొత్తగా 10 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. గడిచిన రెండురోజులు రికార్డుస్థాయిలో 10 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా తాజాగా శనివారం 9,276‌ కేసులు నమోదు…

Continue Reading →

మ‌రో 3 కోట్ల మొక్క‌లు నాట‌డ‌మే ల‌క్ష్యం : వ‌న‌జీవి రామ‌య్య‌

ఇప్ప‌టికే కోటికి పైగా మొక్క‌ల‌ను నాటాను. భ‌విష్య‌త్‌లో సీడ్‌తో మ‌రో 3 కోట్ల మొక్క‌ల‌ను నాట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాన‌ని ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత వ‌న‌జీవి రామ‌య్య స్ప‌ష్టం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న‌ హాస్య న‌టుడు అలీ

టీఆర్ఎస్ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడ‌త కార్య‌క్ర‌మం మ‌హా ఉద్య‌మంలా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో…

Continue Reading →