హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలి : నల్లగొండ జిల్లా జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హరితవనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్మన్…

Continue Reading →

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం : మంత్రి అల్లోల

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా.. జిల్లాలోని సారంగాపూర్ మండలం…

Continue Reading →

బాలానగర్‌లో ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో పేలిన రియక్టర్

బాలానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో…

Continue Reading →

ఇంధన పొదుపులో ఏపీ బెస్ట్‌

పారిశ్రామిక ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధిస్తోందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రశంసించింది. రాష్ట్ర ఇంధన శాఖ ఈ విషయాన్ని…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 7,627 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,627 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల…

Continue Reading →

సోనూసూద్‌ దాతృత్వం రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ సాయం

సామాజిక సేవలో ముందుం డే ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని మహల్‌ రాజపల్లిలో నాగేశ్వరరావు టీ స్టాల్‌ నడుపుతూ…

Continue Reading →

లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో చిరంజీవి, డైరెక్ట‌ర్లు

 రాజ్య‌స‌భ‌ ‌స‌భ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్…

Continue Reading →

పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిదిరి అప్పలరాజు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ విస్తరణ జరిగిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా సిదిరి అప్పలరాజు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా ఆయన నేడు బాధ్యతలు…

Continue Reading →

ఏపీలో 88,671కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 90వేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదు కాగా, 52…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితి నాలుగేళ్లకు పెంపు : మంత్రి ధర్మాన కృష్ణదాస్

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడించారు. శనివారం రెవెన్యూ,స్టాంప్‌, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు…

Continue Reading →