ఏపీజీఐసీఎల్‌కు చైర్మన్‌, ఎండీల నియామకం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చైర్మన్‌, ఎండీలను నామినేట్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

Continue Reading →

ప్ర‌ముఖ సినీ న‌టులు రావి కొండ‌ల‌రావు క‌న్నుమూత‌

 ప్ర‌ముఖ సినీ న‌టులు, రచయిత రావి కొండ‌లరావు క‌న్నుమూశారు. రావికొండ‌ల రావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న  సినీ ర‌చ‌యిత‌గానే కాకుండా…

Continue Reading →

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్‌ఎంసీ రూ.4వేల జరిమానా

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు జీహెచ్‌ఎంసీ రూ.4వేల జరిమానా విధించింది. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పవర్‌స్టార్‌’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకుగాను జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెట్‌ సెల్‌…

Continue Reading →

ఏపీలో సెప్టెంబర్‌ 5న స్కూళ్లు ప్రారంభం : ఏపీ సీఎం

కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన స్కూళ్ల ప్రారంభాన్ని రాష్ట్రంలో సెప్టెంబర్‌ 5న ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో…

Continue Reading →

నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్స‌వం. మ‌న జీవితంలో ప్ర‌కృతి ప్రాముఖ్య‌త‌ను, దాన్ని ఎందుకు ప‌రిర‌క్షించాలో గుర్తుచేసే మ‌రో ముఖ్య‌మైన రోజు నేడు. ప్రకృతి పరిరక్షణ గురించి…

Continue Reading →

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.…

Continue Reading →

హైకోర్టులో ఏపీ సర్కారుకు మరో షాక్

ఏపీ సర్కారుకు హైకోర్టులో మరో సారి చుక్కెదురైంది. తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో…

Continue Reading →

ఏపీలో కొత్తగా 6,051 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్‌ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16 లక్షల 86 వేల 446 మందికి కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 43,127 మందికి…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో స్నేహా రెడ్డి

తెలంగాణలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి…

Continue Reading →

ఏపీలో ల‌క్ష దాటిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగున్న‌ది. గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌తి రోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి…

Continue Reading →