ఏపీలో వైద్యుల నియామకంపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ చికిత్సల కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్యులను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్య నిపుణులకు నెలకు రూ. 1.5లక్షల…

Continue Reading →

అటవీశాఖ అధికారులకు సీఎం జగన్‌ అభినందనలు

ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ రూపొందించిన పోస్టర్లు, బ్రోచర్‌ను ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సిక్కీ రెడ్డి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈరోజు నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ సిక్కీ రెడ్డి…

Continue Reading →

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

ఆంధ్రప్రదేశ్‌ ఈఎస్‌ఐ స్కాంలో పాత్ర ఉందన్న ఆరోపణల కారణంగా అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ  హైకోర్టు కొట్టివేసింది. ఆయనతో పాటు నిందితులుగా ఉన్న…

Continue Reading →

బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వేణుగోపాల కృష్ణా

 ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఇద్దరిలో ఒకరు ఈవాళ బాధ్యతలు చేపట్టారు. ఏపీలోని రామచంద్రపురం ఎమ్మెల్యే  వేణుగోపాల కృష్ణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి…

Continue Reading →

శ్రీవారి హుండీ ఆదాయం రూ.42లక్షలు

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని  మంగళవారం 5,491 మంది భక్తులు దర్శించుకున్నారు. 1,606 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ద్వారా ఆలయానికి రూ.42లక్షల ఆదాయం…

Continue Reading →

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా జకియా ఖానమ్, రవీంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎం.జకియా ఖానమ్, పండుల రవీంద్రబాబు నియమితులయ్యారు. వారిద్దరినీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్ర…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో మరో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..

ఆంధ్రప్రదేశ్‌లో మరో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామంలో ఉన్న వెంకట నారాయణ యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో…

Continue Reading →

సాహితీ శిఖరం సినారె

సాహితీ శిఖరం సినారె. మారుమూల పల్లె నుంచి మహోన్నత స్థాయికి ఎదిగిన మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఎల్లలు దాటిన రచనలతో ఉమ్మడి…

Continue Reading →

ఏపీలో ఒక్క రోజే 3,064 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్‌

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 3,064 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 52,622కి…

Continue Reading →