ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గవర్నర్…
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని మూవీ డైరెక్టర్ దేవా కట్టా అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక్కడితో మొదలై…
ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. వరుసగా రెండురోజులు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24…
ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్ విడుదలయింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ గురువారం…
ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 1వ తేదీ నుంచి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఏపీ పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,20,385 పెన్షన్లను అందజేస్తున్నామని ఆయన…
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొప్పన మోహనరావు(75) బుధవారం కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం…
ఆదాయపు పన్ను సమర్పించడానికి గడువును ప్రభుత్వం మరోమారు పొడిగించింది. 2018-19 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఐటి రిటర్నులను సెప్టెంబర్ 30 వరకు చెల్లించవచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల…
ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కొద్ది రోజుల కిందట తనతోపాటు కుటుంబసభ్యులకు జ్వరం వచ్చిందని, కరోనా టెస్టుల్లో స్వల్ప లక్షణాలతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభన కొనసాగుతుంది. ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 10,093 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.…
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రకృతి ప్రేమికులను కదిలస్తుంది. ఒక్కొక్కరుగా మొక్కలు నాటుతూ తమ సన్నిహితులను నామినేట్ చేస్తున్నారు. మరీ…









