సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేం : ఎన్‌జీటీ

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయం కూల్చివేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ…

Continue Reading →

దాశరథి అవార్డుకు తిరునగరి

తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన మహాకవి దాశరథి కృష్ణమాచార్య-2020 సాహితీ పురస్కారానికి ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్య ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ…

Continue Reading →

ఏపీలో రికార్డుస్థాయిలో 3,963 క‌రోనా పాజిటివ్ కేసులు

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్రప్రదేశ్ లో 3,963 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 23,872 శాంపిల్స్‌ను…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాం : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణనే ఇప్పుడు మనముందు ఉన్న కర్తవ్యమని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్ శివారులో…

Continue Reading →

టీటీడీలో 170 మంది సిబ్బందికి పాజిటివ్

కరోనా వైరస్‌ తిరుమలలో రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు…

Continue Reading →

విశాఖలో మైనింగ్‌ మాఫియా అక్రమాలపై దాడులు

మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్‌ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్‌ వేశారు. మొత్తం 9 క్వారీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 2,602 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 2592 మంది ఏపీకి చెందిన…

Continue Reading →

టీటీడీలో కరోనా కలకలం .. 140 మందికి పాజిటివ్

తాజాగా టీటీడీలో 140 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వల్ల…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 2,593 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజు రోజుకు వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 2,593 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.…

Continue Reading →

టీటీడీ అధికారులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ

టీటీడీ అధికారులతో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ ఆలయంలో అన్ని కైంకర్యాలు, ఉత్సవాలు…

Continue Reading →