ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృత పరుస్తాం : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

‘‘ వైద్యం కోసం ఎవరూ కూడా అప్పులపాలు కావొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచుతా’’మని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆరోగ్యశ్రీ ని…

Continue Reading →

ఏపీలో కోటి మొక్కలతో వన మహోత్సవం

ఈ నెల 22న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కోటి మొక్కలు నాటి ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని…

Continue Reading →

జూరాల నుంచి శ్రీశైలానికి చేరిన వరద

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.  వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఆల్మట్టి, నారాయణ్‌ పూర్‌ ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. మరోవైపు జూరాల…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముడవ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన కృష్ణుడు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన బర్త్ డే సందర్భంగా సంతోష్ కుమార్ గారు ఇచ్చిన ఛాలెంజ్…

Continue Reading →

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

 ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన  సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో భాగంగా కొత్త…

Continue Reading →

అసోం వరదలు.. కాజీరంగ నేషనల్‌ పార్కులో 66 జంతువులు మృతి

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 59 మంది మృతిచెందగా 33 లక్షలకుపైగా జనం దీనికి ప్రభావితులయ్యారు. అయితే వరదల కారణంగా గోలాఘట్‌ సమీపంలోని కాజీరంగ నేషనల్…

Continue Reading →

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి…

Continue Reading →

ఏపీలో ఒక్కరోజే 2,524 కేసులు.. 44 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 44 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య  452కు చేరుకుంది. అనంతపురం, పశ్చిమ…

Continue Reading →

నిర్వహణ లోపంతోనే విశాఖ సాల్వెంట్స్ లిమిటెడ్‌లో అగ్ని ప్రమాదం

విశాఖ సాల్వెంట్స్‌ లిమిటెడ్‌లో దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక మంటల్లో ఓ కార్మికుడు మృతి.. మరొకరికి గాయాలు మృతుని కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.15లక్షలు, యాజమాన్యం…

Continue Reading →