ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి – మంత్రి జగదీష్ రెడ్డి

 ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, హరితహారంలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మంత్రి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సింగర్ సాకేత్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా దెతడి హారిక ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన నటి, యాంకర్ హిమజ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శివజ్యోతి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 796 మందికి క‌రోనా పాజిటివ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ నృత్యం చేస్తున్న‌ది. గ‌త కొన్నిరోజులుగా వంద‌ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శుక్రవారం మ‌ధ్యాహ్నం నుంచి శ‌నివారం మ‌ధ్యాహ్నానికి గ‌త…

Continue Reading →

బొడుప్పల్‌ లో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

తెలంగాణకు హరితహారం ఆరవ విడత కార్యక్రమంలో భాగంగా బొడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గౌతంనగర్‌లో నిర్వహించిన హరితహారంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు…

Continue Reading →

దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన…

చౌటుప్పల్ మండలం తంగడపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఫార్మా కంపెనీ దివిస్ యాజమాన్యం తమ కంపెనీకి అవసరమైన విద్యుత్ కోసం 132 కెవి హై టెన్షన్ స్తంభాలను…

Continue Reading →

ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసమే హరితహారం‌ – రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ప్రజలకు స్వచ్ఛమైన ఆక్సిజన్‌ అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆరో విడత  హరితహారం కార్యక్రమంలో భాగంగా…

Continue Reading →

ఏపీలో మరో ప్రమాదం.. ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఒకరు మృతి

అమోనియా గ్యాస్ లీకై ఒకరు మృతి చెందిన ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో ఎస్పివై ఆగ్రో ఇండస్ట్రీస్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు అపస్మారక…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి మణికోండలోని…

Continue Reading →

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ  ఉద్యోగులకు వారంలో ఐదు రోజుల పనిదినాలను ఏడాదిపాటు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.  సచివాలయ ఉద్యోగులు,…

Continue Reading →