పీవీ ఉత్సవాల కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేష్‌ బిగాలా

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ సభ్యుడిగా ఎన్‌ఆర్‌ఐ మహేష్‌ బిగాలా నియమితులయ్యారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ మహేష్‌ బిగాల పేరును ప్రకటించారు. 51…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్లగొండ ఆర్.డీ.ఓ. జగదీశ్వర్ రెడ్డి

హరిత తెలంగాణే లక్ష్యంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం అప్రతీహతంగా ముందుకు సాగుతున్నది. మెక్కల ఆవశ్యతను తెల్పూతూ ప్రజల్లో స్పూర్తిని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన దెతడి హారిక

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో నవీన్ కూమార్ (అభయ్ భేతిగంటి) ఇచ్చిన ఛాలెంజ్ ను…

Continue Reading →

ఏపీలో 24 గంటల్లో 570 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం నియంత్ర చర్చలు చేపట్టినా కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళకు గురవుతున్నారు. తాజాగా…

Continue Reading →

తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ ఆదాయం

తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ.88లక్షల హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ ఆలయ అధికారులు తెలిపారు. గురువారం ఒక్కరోజే 11,493 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. …

Continue Reading →

మన పూర్వీకులు మనకు ఎంతో పచ్చదనం ఇచ్చారు – సీఎం కేసీఆర్‌

మన భవిష్యత్తు తరాలకు మనమూ ఇచ్చి తీరాలి హరితవిప్లవంలో ప్రజాప్రతినిధులు కథానాయకులు కావాలి ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి…

Continue Reading →

తెలంగాణలో ఆరో విడత ‘హరితహారం’

ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి – సీఎం కేసీఆర్ తెలంగాణలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమయింది. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అల్ల నేరేడు…

Continue Reading →

ఎమ్మెల్సీగా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఎమ్మెల్సీ…

Continue Reading →

ఏపీలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9…

Continue Reading →

నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్‌ అర్బన్‌ పార్క్‌ వేదికైంది. సీఎం కేసీఆర్‌ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.…

Continue Reading →