లాక్డౌన్ వలన షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా సెలబ్రిటీలందరు ఇళ్ళకి పరిమితమయ్యారు. మరి కొందరు ఫాం హౌజ్లలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 8, చిత్తూరులో 2, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున పాజిటివ్…
ప్రకృతి అందాల ఒడిలో సేదదీరాలనుకునే వారు అక్కడెక్కడో ఉన్న ఊటీ వరకు వెళ్లనక్కర్లేదు. అక్కడి అందాలను తలదన్నేలా తెలంగాణలో కూడా మరో ఊటీ ఉంది తెలుసా. యాంత్రిక…
కోవిడ్–19 వ్యాప్తి నివారణలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 420కి చేరింది. కొత్తగా 15 మందికి కరోనా మహమ్మారి సోకింది. గుంటూరులో 7, నెల్లూరు 4, కర్నూలు 2, చిత్తూరు,…
కరోనా వైరస్కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నవారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు 60 కేసులు నమోదు చేశారు. గతంలో జరిగిన పాత చిత్రాలు, వీడియోలను…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ…
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను పకడ్బందీగా అమలు చేస్తోంది. తాజాగా కరోనా నివారణకు కేంద్రం చేసిన మరో సూచన…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజురోజుకు కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గుంటూరు జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. శుక్రవారం జిల్లాలో 14 పాజిటివ్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవ లం 24గంటల వ్యవధిలో మరో 24 మంది కరోనా పాజిటివ్ భారిన పడ్డారు. ఈక్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల వరకూ ఆంధ్రప్రదేశ్లో…