జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటల్లో ఏం జరగబోతుంది?

ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఇంట్లోనే జనతా కర్ఫ్యూతో కరోనాకు చరమగీతం లేకుంటే మూడో దశలో అల్లకల్లోంకరోనా.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు…

Continue Reading →

కరోనా వైరస్‌ ఏ రోజు.. ఏ లక్షణం?

కరోనా మహమ్మారి మనదేశంలోనూ తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో వైరస్‌ లక్షణాల గురించి తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. రోజువారీగా వైరస్‌ లక్షణాలు ఎలా వృద్ధి చెందుతాయో సింగపూర్‌ వైద్య…

Continue Reading →

భారత్‌లో 283కి చేరిన కరోనా కేసులు

వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రభావాన్ని చూపుతోంది. మన దేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకూ మరింతగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 283కి…

Continue Reading →

కరోనాతో తగ్గిన కాలుష్యం..

రోడ్డేక్కితే చాలు.. నోటికి బట్టకట్టుకోనిదే కుదరదు. పొగ.. దుమ్ము.. ధూళికణాలు.. నేరుగా శ్వాననాళంలోకి చేరిపోతాయి. తలతిరగడం, చికాగుగా అనిపించడం సహజం. ఇక రణగోణ ధ్వనుల గురించి ప్రత్యేకంగా…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన జూనియర్‌ ఆడిట్‌ ఆఫీసర్‌

ఏసీబీకి చిక్కిన జూనియర్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ పెన్షన్‌ ఫైల్‌ విషయంలో రూ.3వేలు లంచం డిమాండ్‌ చేసిన జూనియర్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ను అవినీతి నిరోధక…

Continue Reading →

ఏపీలో మరో 2 కరోనా పాజిటివ్‌ కేసులు

ఒంగోలు, విశాఖపట్నం నగరాల్లో తాజాగా ఒక్కో కరోనా (కోవిడ్‌–19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో మూడు పాజిటివ్‌ కేసులు నమోదవ్వడం గమనార్హం. తొలి కేసు…

Continue Reading →

నా కుమార్తెకు న్యాయం జరిగింది: ఆశాదేవీ

‘ఇన్నాళ్లకు నా కుమార్తెకు న్యాయం జరిగింది.. ఆత్మకు శాంతి కలిగింది’’ అన్నారు నిర్భయ తల్లి ఆశాదేవీ. శుక్రవారం నిర్భయ దోషులను ఉరితీయటంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు.…

Continue Reading →

నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు

ఉదయం 5:30 గంటలకు నిర్భయ దోషులు పవన్ కుమార్, అక్షయ్ కుమార్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు అయింది. . ఈ నేపథ్యంలో అంతకు…

Continue Reading →

ఆదివారం జ‌న‌తా క‌ర్ఫ్యూ: ప్రధాని నరేంద్ర మోదీ

మీకు మీరు క‌ర్ఫ్యూ విధించుకోవాలి. ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు. ఇంట్లోనే ఉండాలి. ప్ర‌జా క్షేమం కోసం ఈ నియ‌మం త‌ప్ప‌దు. ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉంటేనే.. ప్ర‌పంచం ఆరోగ్యంగా…

Continue Reading →

ఏసీబీ వలలో మున్సిపల్‌ ఉద్యోగి జంషీద్‌ బాషా

కావలి మున్సిపాలిటీ సీనియర్‌ అసిస్టెంట్‌ సయ్యద్‌ జంషీద్‌ బాషా మున్సిపల్‌ లీగల్‌ అడ్వైజర్‌ వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ…

Continue Reading →