వైఎస్సార్‌సీపీలో చేరిన ఎమ్మెల్సీ శమంతకమణి

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అనుభవం లేని వ్యక్తుల ఆధిపత్య పోరు ఎక్కువైందని ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి…

Continue Reading →

రేపట్నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు..

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌(కోవిద్‌-19) ప్రభావం తీవ్రమవుతుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్‌పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి.. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష…

Continue Reading →

ఏపీలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేయండి: సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో స్ధానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్‌ను తక్షణం ఎత్తివేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి – సీఎం వైఎస్ జగన్

భవిష్యత్‌ తరాల కోసం పర్యావరణ పరిరక్షణ తప్పనిసరికాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశంకాలుష్య నియంత్రణ మండలి అధికారులతో మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో…

Continue Reading →

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి భక్తులు రావొద్దు

భద్రాద్రి సీతారాముల కల్యాణానికి దేశ వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుంటారు. ముందుగానే కల్యాణం టికెట్లు బుకింగ్ జరుగుతుంటుంది. కానీ ఈసారి రామయ్య కల్యాణాన్ని తిలకించే అదృష్టం…

Continue Reading →

ఫార్మా సిటీతో హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం – భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇక్కడ ప్రధాని మోదీని కోమటిరెడ్డి…

Continue Reading →

ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్‌లో చుక్కెదురు

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావుకు క్యాట్ లో చుక్కెదురైంది. తనను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలంటూ ఆయన వేసిన…

Continue Reading →

సామాజిక జీవితం త్యాగం చేయాల్సిన సమయం – సినీ నటుడు మహేశ్‌ బాబు

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిందిగా సినీ నటుడు మహేశ్‌ బాబు కోరారు. ట్విట్టర్‌ ద్వారా మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఇది కష్ట కాలమన్నారు. అయినా…

Continue Reading →

పర్యావరణం కోసం యుద్ధం

వ్యవసాయం-పర్యావరణ యూనిట్‌గా స్థానిక సాంకేతిక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహార, పోషక వ్యవస్థల్లో నష్టాలను నివారించాలి. పంటల మార్పిడి, జీవ సేంద్రియ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు,…

Continue Reading →

సిమెంటు కంపెనీల యజమానులు, ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు సిమెంటు ధరలు తగ్గించాలని కంపెనీల నిర్ణయించాయి. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ సిమెంట్‌ కంపెనీల…

Continue Reading →