హైదరాబాద్ లో కరోనా (కోవిడ్-19) పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా (కోవిడ్ -19)…
మార్చి 10న హోలి పండుగ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, కరోనా కారణంగా రాష్ట్రపతి భవన్లో హోలీ వేడుకలు నిర్వహించడంలేదని స్వయంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విశాఖపట్నంలోని తన…
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మరో ముగ్గురు ప్రముఖులను 1) అమితాబ్ బచ్చన్, 2) రామోజీ రావు, 3) పవన్ కళ్యాణ్ ని గ్రీన్ ఇండియా…
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. బుధవారం సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఎన్పీఆర్లోని…
విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద గల నారాయణ, శ్రీచైతన్య క్యాంపస్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ఐటీ అధికారులు…
ఎస్పీ రంగనాధ్ నుండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన డిఎస్పీసబ్ డివిజన్ పరిధిలో అన్ని ఠాణాలలో మొక్కలు నాటుదామని పిలుపునల్లగొండ పోలీస్ స్టేషన్లను హరిత…
ఇటలీ నుంచి వచ్చిన 21 మంది పర్యటకుల్లో 15 మందికి కరోనా సోకినట్టు గుర్తించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు.ఢిల్లీ చావ్లా ఐటిబిపి క్యాంపునకు తరలింపు.ఐసోలేషన్ వార్డ్ లో…
ఏపీ సీఎం జగన్ కరోనా వైరస్ (కొవిడ్-19) పై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో కరోనా బాధితుడ్ని గుర్తించిన నేపథ్యంలో, ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఓ…
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ వేలాది మంది ప్రజలను బలిగొన్నది. దీనికి ఇప్పటి వరకు కూడా మందు కనిపెట్టలేదు. దీంతో వైరస్…