కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదారుగా ఇటీవల నియమితులైన సుభాష్ చంద్ర గార్గ్ మంగళవారం సీఎం జగన్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లి క్యాంప్…
లోక్సభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, విపక్షాల సభ్యులు.. బడ్జెట్ అంశంపై కొనసాగుతున్న చర్చను తప్పుదోవపట్టిస్తూ.. పదేపదే వెల్లోకి దూసుకొచ్చారు. ప్లేకార్డులను పట్టుకొని, ఢిల్లీ…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విడదల రజని (చిలకలూరిపేట ఎమ్మెల్యే ) గుంటూరు…
స్నేహితుడు శ్రీధర్ చుండూరి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మూడు మొక్కలు నాటిన ఎస్పీ రంగనాథ్అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి,…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ 3 మొక్కలు…
ఆక్సిజన్ పెంచేందుకు ఉత్తమ విధానాలపై పిసిబి దృష్టిఢిల్లీ, హిమాచల్ప్రదేశ్లలో అధ్యయనానికి అధికారుల సన్నద్ధంకాలుష్య కోరల్లో చిక్కుకున్న నదుల పునరుజ్జీవంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్,…
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులు, సామాన్యులు లక్షలాది…
మిర్చి లోడ్తో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. ఈ ఘటన వెల్దుర్తి మండలం, శ్రీరాంపురం తండా వద్ద చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన ప్రమాదంలో డ్రైవర్ సహా…
రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల లబ్ధిదారులకు ఉదయం నుంచే వాలంటీర్లు పింఛన్ ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సర్వే సమయంలో కొంత మంది ఇంట్లో లేనందున…
2020–21 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన…