ప్రశ్నించే తత్వం రావాలి…?

పర్యావరణానికి హానికలిగిస్తున్న ఎలాంటి చర్యలపైన అయిన సరే ప్రశ్నించాలి… లేదంటే కేవలం పర్యావరణానికే ముప్పు కాదు… మానవ మనుగడకే ముప్పువటిల్లుతుంది… రాబోయే తరాలకు ఆక్సిజన్ కూడా కష్టమవుతుంది……

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 400 మొక్కలు నాటడం జరిగింది.

ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ లోని శిశు మందిరిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 400 చెట్లు నాటడం జరిగింది..ఈ కార్యక్రమంలో…

Continue Reading →

రేపు విశాఖ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌

శారదాపీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్లనున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి…

Continue Reading →

రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌

రెండు రోజుల తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి స్వాగతం పలికిన గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌.ఇవాళ రాత్రి రాజ్ భవన్‌లో బస…

Continue Reading →

పర్యావరణానికి నష్టం లేకుండా ప్రాజెక్టులకు అటవీ అనుమతులు: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణం, వన్యప్రాణులకు, అడవులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రాజెక్టులు, ప్రజా అవసరాలైన అభివృద్ది పనులకు అటవీ అనుమతులు ఇస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తృతంగా కొనసాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన నల్లగొండ జిల్లా డిఎఫ్ఓ శాంతరాం

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు నల్లగొండ జిల్లా డిఎఫ్ఓ శాంతరాం మూడు పనస మొక్కలను నాటి…

Continue Reading →

రైతుల కోసం 16 సూత్రాల కార్యాచ‌ర‌ణ‌ పథకం – ఆర్థిక మంత్రి నిర్మ‌ల

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం 16 సూత్రాల కార్యాచ‌ర‌ణ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ది. బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఆర్థిక మంత్రి నిర్మ‌ల ఈ విష‌యాన్ని తెలిపారు.…

Continue Reading →

20 ల‌క్ష‌ల రైతుల‌కు సోలార్ పంపులు : ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్

రైతుల ఆదాయాన్ని 2022 క‌ల్లా రెట్టింపు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. లోక్‌స‌భ‌లో మాట్లాడుతూ.. 2020 బ‌డ్జెట్ ప్ర‌జ‌ల…

Continue Reading →