మేడారం జాతరకు భారీగా తరలివచ్చిన భక్తులు

మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.. వనం జనంతో నిండిపోతున్నది. మేడారం మహాజాతరకు భక్తుల రద్దీ పెరుగుతున్నది. శుక్రవారం సుమారు 5 లక్షల మంది మేడారంలో మొక్కులు…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగరేణి ఏరియా ఆస్పత్రిలో మొక్కలు నాటిన డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.పద్మజ

సింగరేణిలో అద్భుతమైన రీతిలో కొనసాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా భూపాలపల్లి జిల్లా ఏరియా జనరల్ మేనేజర్ నిరిక్షన్ రాజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జగన్‌

అవినీతికి పాల్పడుతూ జీహెచ్‌ఎంసీ ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. నగరంలోని జూబ్లిహిల్స్‌ సర్కిల్‌-18లో జగన్‌ అనే వ్యక్తి ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నాడు. రిటైర్డ్ ఆర్మీ మేజర్…

Continue Reading →

మొక్కలు మానవాళికి జీవనాధారం – నగరి ఎమ్మెల్యే రోజా

మొక్కలు మానవాళికి జీవనాధారం, ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు నాటుదాం.. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం అని నగరి ఎమ్మెల్యే రోజా పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు

చెట్లు ఉంటే క్షేమం.. చెట్టులేకుంటే క్షామము. ఇంటింటా చెట్లు ఊరూరా వనం ! అంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన తెలంగాణ జాగృతి సభ్యులు శేఖర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి మాచారెడ్డి మండల అధ్యక్షుడు కామాటి…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన హెట్రో డైరెక్టర్ కూర రత్నాకర్ రెడ్డి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కరీంనగర్ లోని తమ కార్యాలయంలో మొక్కలు నాటిన హెట్రో డైరెక్టర్ కూర…

Continue Reading →

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు – మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 18 వేల మంది తెలంగాణ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చామని రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం…

Continue Reading →

ఇవాళ, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

బ్యాంక్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. వేతన సవరణకు సంబంధించి ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ)తో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి…

Continue Reading →

జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా

జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌కు పంపించారు. పవన్‌ మళ్లీ…

Continue Reading →