మేడ్చల్‌ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్‌ ఫార్మా కంపెనీలో పేలిన బాయిలర్‌

పాశమైలారం ఫార్మా కంపెనీ పేలుడు ఘటన తరహాలోనే మేడ్చల్‌ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్‌ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్‌ పేలిన ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో షాపూర్‌కు చెందిన…

Continue Reading →

పాశమైలారం ఘటనపై దర్యాప్తు చేయిస్తాం : బీహార్‌ మంత్రి

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ ఫార్మా కంపెనీ (Sigachi pharma company)లో రియాక్టర్‌ పేలి 45 మంది మరణించిన ఘటన తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విషాదం నింపింది.…

Continue Reading →

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన‌ ప్ర‌తి ద‌ర‌ఖాస్తుపై స‌మ‌గ్ర ప‌రిశీల‌న‌ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌చ్చిన ప్ర‌తి ద‌ర‌ఖాస్తును స‌మ‌గ్రంగా ప‌రిశీలించి అర్హ‌మైన అన్నింటినీ సానుకూలంగా ప‌రిష్కరించాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి…

Continue Reading →

హాస్టల్స్ విజిట్ క్యాలెండర్ రూపొందించండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షపై పకడ్బందీ క్యాలెండర్ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం…

Continue Reading →

వాస్తవాలు తెలియాల్సిందే.. ఊహాజనిత సమాధానాలు చేపొద్దు.. అధికారులకు సీఎం ఆదేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి పాశమైలారం చేరుకున్నారు సీఎం. ప్రమాద స్థలిని…

Continue Reading →

పాశమైలారం పేలుడు ఘటనలో 39కి పెరిగిన మృతుల సంఖ్య.. గుర్తుపట్టలేని స్థితిలో పలువురి మృతదేహాలు

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో (Sigachi Industries) సోమవారం జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్ర చరిత్రలో అతిపెద్దదిగా…

Continue Reading →

పరిశ్రమలో భారీ పేలుడు 15 మంది దుర్మరణం

సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడ సోమవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉన్నట్టుండి పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ పేలు డు పెను విషాదాన్ని సృష్టించింది. పేలుడు ధా టికి…

Continue Reading →

సిగాచి కెమికల్స్‌లో పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రియల్‌ పార్కులోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ…

Continue Reading →

 సిగాచి ఫార్మా ప్రమాదంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి

 సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం పట్ల ఆయన…

Continue Reading →

సిగాచి ఫార్మా మృతులకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి : హరీశ్‌రావు

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు.…

Continue Reading →