రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 557 ఎకరాలలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ : మంత్రి తుమ్మల

ఈ రోజు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల , మంచాల, కందుకూరు, తలకొండపల్లి, ఫరుఖ్ నగర్ మండలాలలోని 111 మంది రైతులకు సంబంధించిన 557 ఎకరాలలో సుమారు…

Continue Reading →

మ‌హాన్యూస్ ఛాన‌ల్ పై దాడి అమానుష చ‌ర్య‌ : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

మ‌హాన్యూస్ ఛాన‌ల్ కార్యాల‌యంపై బిఆర్ ఎస్ మూకల‌ దాడిని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది అమానుష…

Continue Reading →

న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(40) ఆత్మహత్య చేసుకున్నారు. చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి 10.30 ఫ్యానుకు లుంగీతో ఉరేసుకొని…

Continue Reading →

ఆర్‌అండ్‌బీ శాఖలో పదోన్నతులకు ఉత్తర్వులు జారీ

రోడ్లు, భవనాలశాఖలో 64మంది డిప్యూటీ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన అధికారులు…

Continue Reading →

ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల‌ ఫీజులపై కమిటీ

రాష్ట్రంలో ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల్లో ఫీజుల నిర్ణ‌యంపై హేతుబ‌ద్ధ‌మైన నిర్ణ‌యం తీసుకోవాలని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఆయా క‌ళాశాల‌ల్లో బోధ‌న సిబ్బంది, బోధ‌న స్థాయి, క‌ళాశాల‌ల్లో ల్యాబ్‌లు, భ‌వ‌నాలు..…

Continue Reading →

 గిగ్‌ వర్కర్ల కోసం త్వరలో చట్టం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిగ్‌ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలో ఓ చట్టాన్ని తీసుకువస్తామని రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన…

Continue Reading →

విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి ఉండాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

రాబోయే ఐదు, పది సంవత్సరాలకు రాష్ట్రంలో ఏర్పడనున్న విద్యుత్తు డిమాండ్ అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని డిప్యూటీ సీఎం…

Continue Reading →

చట్టపరంగా బంకచర్లను అడ్డుకుంటాం : మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బంకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణా రైతాంగం ప్రయోజనాలకు…

Continue Reading →

తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మిగులు బడ్జెట్ తో ప్రభుత్వాన్ని అప్పగిస్తే గత ప్రభుత్వ పెద్దలు వారు చెప్పిన రైతు బంధు నిధులను ఏనాడు సక్రమంగా పంపిణీ చేయలేదు. మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ…

Continue Reading →

విద్యా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాలి..: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లో విద్యా వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అద‌న‌పు క‌లెక్ట‌ర్లు వారంలో క‌నీసం రెండు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించాల‌ని సీఎం…

Continue Reading →