తెలంగాణ రాష్ట్రంలో ఆక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ (ACB) దూకుడు కొనసాగిస్తోంది. గత ఏడాది మొత్తంలో 120 ట్రాప్ కేసులు నమోదు చేస్తే ఈ ఏడాది ఆరు…
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ.…
రైతుల కోసం ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరే పార్టీ ఆలోచన చేయలేదని, రైతులను ప్రేమించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం…
వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తెలిపారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వన మహోత్సవం, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం,…
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్లు, ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు ప్రమోషన్లు…
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరు కావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా…
రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ చైర్మన్గా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఎ. సంతోష్ రెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో చైర్మన్గా పనిచేసిన జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి…
లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కారు. అంబర్పేట సర్కిల్-16 వార్డు-2 గోల్నాక డివిజన్ నెహ్రూనగర్లోని కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న టి.మనీషా…
ఆబ్కారీ శాఖలో బదిలీలను 10 రోజుల్లోగా చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు ఎక్సైజ్ శాఖ ఆదాయం…
సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతుభరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాలలోకి రూ.…









