సంగారెడ్డి కలెక్టర్గా పి.ప్రావీణ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఐబీ అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవీందర్ పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు.…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని వివిధ గ్రామాలలో విచ్చలవిడిగా నెలకొల్పిన కాలుష్య కారక పరిశ్రమలలో పీసీబీ కేంద్ర బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాలుష్య బాధితులతో…
హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా హరిచందన దాసరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో కొనసాగిన అనుదీప్ దురిశెట్టిని ఖమ్మం కలెక్టర్గా బదిలీ చేశారు. మేడ్చల్…
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. భూతాపం పెరగకుండా చూడాలని అన్నారు. సిఐఐ, గ్రీన్ కో ఆధ్వర్యంలో ‘ గ్రీన్…
తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 36 మంది అధికారులను బదిలీ చేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…
పోచంపల్లి ఇక్కత్ వ్రస్తాలకు మంచి డిమాండ్ ఉన్నదని, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే చేనేత పర్రిశమ, చేనేత కళాకారులను కాపాడిన వారవుతారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ…
ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణ కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ( ఐఎండీ) హెచ్చరికల నేపధ్యంలో గోదావరి కృష్ణా నదీ పరివాహాక…
జాతీయ భద్రతా సలహా బోర్డు (NSAB) సభ్యుడిగా డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీశ్రెడ్డి నియామకమయ్యారు. రెండు సంవత్సరాల పాటు ఆయన బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర…
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ…
సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఏపీ రాజధాని…









