అటవీ చట్టాల పేరిట గిరిజనుల్ని ఇబ్బంది పెట్టొద్దు: అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

అటవీ చట్టాల పేరిట గిరిజనులను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులకు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. గిరిజనుల అభివృద్ధికి అటవీ శాఖ ఉన్నతాధికారులు…

Continue Reading →

 సీనియర్‌ జర్నలిస్టు మునీర్‌ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం

సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ జర్నలిస్టుల సంఘం నేత ఎండీ మునీర్ (KCR) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సింగరేణి కార్మికుల నడుమ జీవిస్తూ,…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన జగద్గిరిగుట్ట ఎస్ఐ

ఏసీబీ వలకు భారీ అవినీతి తిమింగళం చిక్కింది. శనివారం మేడ్చల్‌ జిల్లాలోని జగద్గిరిగుట్ట ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడ్డాడు. జగద్గిరిగుట్ట ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శంకర్‌.. ఓ…

Continue Reading →

అవినీతి జలగలు

అధికారులలో పెరిగిన అవినితో లేక ప్రజలలో పెరిగిన చైతన్యమో గాని ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడుతున్న వారి సంఖ్య అధికం అవుతుంది. ఇందుకు అధికారులలో…

Continue Reading →

24 మంది అదనపు ఎస్పీల బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో 24 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్పీల నుంచి నాన్‌ క్యాడర్‌…

Continue Reading →

తెలంగాణలో 139 నుంచి 151కి పెరిగిన ఐపీఎస్‌‌ల సంఖ్య

భారతీయ పోలీసు సర్వీసు (ఐపీఎ్‌స)లకు సంబంధించిన క్యాడర్‌ రివ్యూను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ జరిగింది. తెలంగాణలో…

Continue Reading →

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌…

Continue Reading →

కాలుష్యకారక పరిశ్రమలు వద్దే వద్దు.. కొత్త వాటికి అనుమతులిస్తే ఊరుకోం..

కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలు పొలాల మధ్య ఏర్పాటు చేయొద్దని రైతులు ఆందోళన చేశారు. గురువారం మండలంలోని మీర్జాపూర్‌లోని సర్వేనంబర్‌ 17ఈ/ 17ఏలోని భూమిలో ఒక సింథటిక్స్‌ ప్రైవేట్‌…

Continue Reading →

ప్రపంచస్థాయి ప్రమాణాలతో జూ పార్కులు : మంత్రి కొండా సురేఖ

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలోని జూ పార్కులను నడపాలని మంత్రి కొండాసురేఖ సూచించారు. రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో జూస్‌ అండ్‌ పార్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ…

Continue Reading →

ఏపీలో కూటమి పాలనపై జూన్‌ 4న వెన్నుపోటు దినం : వైఎస్‌ జగన్‌

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలపై వైసీపీ జూన్‌ 4న వెన్నుపోటు దినంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

Continue Reading →