వేళ్లూనుకుంటున్న అవినీతి

అవినీతి విస్తరించి వేళ్లూనుకుంటోంది. అవినీతిపరుల సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంలో వైవిధ్యం ఉన్నది. అవినీతికి ఆజ్యం పోసే విధానాలు, వ్యవస్థ గురించి అవగాహన కూడా చాలా తక్కువ.…

Continue Reading →

రెండు రోజుల్లో ఆ సమస్యని పరిష్కరిస్తాం: హైడ్రా కమీషనర్

మేడిపల్లి మండలం పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో అనేక అక్రమాలపై హైడ్రా‌కి(Hydra) ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బుధవారం రెండు కార్పొరేషన్‌లలో సంబంధిత అధికారులతో పర్యటించారు.…

Continue Reading →

కమీషన్ల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విచారణ కమిషన్లు, నోటీసుల డ్రామాలు : కేటీఆర్‌

కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించ‌డానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్…

Continue Reading →

ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఈ విషయంలో మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి వర్గం ఎంతో కృషి చేస్తోందని…

Continue Reading →

ఐదువేల మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్ల‌కు 10వేల ద‌ర‌ఖాస్తులు

రాష్ట్రంలో భూప‌రిపాల‌న‌ను మ‌రింత మెరుగుప‌ర‌చ‌డానికి ఖ‌చ్చిత‌మైన భూ రికార్డుల‌ను రూపొందించ‌డం ద్వారా భూ వివాదాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపడానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయ‌కత్వంలో ఇందిర‌మ్మ…

Continue Reading →

ఏసీబీ(ACB) అధికారులు అలాంటి ఫోన్లు చేయరు

 ఏసీబీ అధికారులమంటూ ఎవరైనా అనుమానాస్పద ఫోన్లు చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. బాధితులు ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌…

Continue Reading →

నా వ్యాఖ్యలు వక్రీకరించారు..!

ఫైళ్ల క్లియరెన్స్‌ విషయంలో మంత్రులు డబ్బులు తీసుకుంటారు’ తాను వ్యాఖ్యానించినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలపై అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ క్లారిటీనిచ్చారు.…

Continue Reading →

అవినీతి అధికారులపై.. ఏసీబీ పంజా

లంచం మత్తులో కొంతమంది అధికారులు తమ కుటుంబాలను చిద్రం చేసుకుంటున్నారు. కొంతమంది అధికారులకు లంచం అనే పెనుభూతం ఆవహించి దాని మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం…

Continue Reading →

అటవీ భూములపై సిట్‌ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

అటవీ భూముల సంరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములను ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు,…

Continue Reading →

 ఫైళ్ల ఆమోదానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారు : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

తమ వద్దకు వచ్చే వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్‌ చేసేందుకు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌లోని…

Continue Reading →