నిజాయితీపరులైతే సెలవు చూసి చెట్లు నరకడం ఎందుకు చేశారు..?

‘‘వీకెండ్‌ చూసి (వారాంతంలో) చెట్లు నరకడంలో ఆంతర్యమేంటి? డజను బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీనిని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. అక్కడ చెట్ల నరికివేతకు…

Continue Reading →

హెచ్‌సీయూ విధ్వంసంపై నేడు సుప్రీంకోర్టు విచారణ

హెచ్‌సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై గురువారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే…

Continue Reading →

మైలాన్ ల్యాబొరేటరీస్ పై కఠిన చర్యలు తీసుకోవద్దు.. కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశం

సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని మైలాన్ లాబొరేటరీస్ లిమిటెడ్ (మ్యాట్రిక్స్ లాబొరేటరీస్)పై తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి…

Continue Reading →

సీజేఐగా ప్ర‌మాణ స్వీకారం చేసిన జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి

జ‌స్టిస్ భూష‌ణ్ రామ‌కృష్ణ‌ గ‌వాయి(BR Gavai) ఇవాళ 52వ భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆయ‌న చేత ఇవాళ ప్ర‌మాణ…

Continue Reading →

హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమ, బీసీ, గిరిజన, మైనారిటీ…

Continue Reading →

కాలుష్య పరిశ్రమలను ప్రోత్సహించవద్దు: ప్రొఫెసర్‌ హరగోపాల్‌

కాలుష్య కారక పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో ప్రోత్సహించవద్దని, అందుకు సంబంధించిన అనుమతులు రద్దుచేయాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నారని…

Continue Reading →

చెంచులకు 10 వేల ఇందిరమ్మ ఇండ్లు : గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తున్న గూడులేని చెంచులకు 10 వేల ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఉట్నూరు, భద్రాచ…

Continue Reading →

ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మళ్లీ పొడిగింపు

లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ సీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) ఫీజుపై ఇస్తున్న 25% రాయితీ గడువును ఈనెల 31వరకు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత…

Continue Reading →

వన్య ప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి : అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ

 వన్య ప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, వాటికి దోసకాయ, పుచ్చకాయలను ఆహారంగా పెట్టాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. మంగళవారం ఆమె అటవీ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియా

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉదయం…

Continue Reading →