హైదరాబాద్‌లో బాణాసంచా కాల్చడం నిషేధం : హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

 భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ…

Continue Reading →

అర్హులైన జర్నలిస్టులకు తెల్ల రేషన్ కార్డులు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికి తెల్ల రేషన్ కార్డులను మంజూరుకు సత్వర చర్యలు చేపడతామని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తం కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.…

Continue Reading →

త్వరలో 5 వేల మంది సర్వేయర్ల నియామకం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముందుకుపోతున్న ప్రభుత్వం.. సర్వే విభాగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి…

Continue Reading →

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద పాత్రికేయులకు, వృత్తి నిర్వహణలో మృతిచెందిన జర్నలిస్టుల కుటుంబాలకు…

Continue Reading →

తెలంగాణ సిఐసిగా డా. జీ.చంద్రశేఖర్ రెడ్డి పదవి ప్రమాణ స్వీకారం

తెలంగాణరాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా డా. జి చంద్రశేఖర్ రెడ్డి IFS ( Rtd) నేడు మధ్యాహ్నం 12.05 గంటలకు…

Continue Reading →

అవినీతి.. అదే రీతి..!

“ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా మామూళ్లమయం”.. అని ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఇదీ.. అదీ అని లేకుండా దాదాపుగా…

Continue Reading →

జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్ లో ఘోర ప్రమాదం

చెత్త డంపింగ్‌యార్డ్‌లోని పవర్ ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు లిప్ట్ తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.మృతులంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు.ఈ సంఘటనతో బుధవారం డంపింగ్‌యార్డ్ పరిసర ప్రాంతాల్లో…

Continue Reading →

ఎసిబి వలలో ఇద్దరు జడ్‌పి కార్యాలయ ఉద్యోగులు

ములుగు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొమ్ము సౌమ్య ఎసిబి దాడిలో పట్టుబడ్డారు. తోటి ఉద్యోగి మెడికల్ లీవ్ సెటిల్ మెంట్…

Continue Reading →

సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

సమాచార హక్కు చట్టం-2005 పటిష్ట అమలు కోసం ఉద్దేశించిన రాష్ట్ర సమాచార కమిషన్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. సహ చట్ట కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌ పదవిని…

Continue Reading →

ప్రభుత్వ ప్రధాన శాఖలపై ఏసీబీ అధికారుల నిఘా

లక్షల్లో జీతాలు అయినా బుద్ధి మారదు. వక్రమార్గంలో సంపాదనే వారికి ముద్దు. కోట్ల రూపాయల అక్రమార్జనే వారి ప్రధాన లక్ష్యం. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న వారికి పట్టదు. ఏసీబీ…

Continue Reading →