జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్ లో ఘోర ప్రమాదం

చెత్త డంపింగ్‌యార్డ్‌లోని పవర్ ప్లాంట్‌లో ప్రమాదవశాత్తు లిప్ట్ తెగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.మృతులంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్మికులు.ఈ సంఘటనతో బుధవారం డంపింగ్‌యార్డ్ పరిసర ప్రాంతాల్లో…

Continue Reading →

ఎసిబి వలలో ఇద్దరు జడ్‌పి కార్యాలయ ఉద్యోగులు

ములుగు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్ గాదెగోని సుధాకర్, జూనియర్ అసిస్టెంట్ సానికొమ్ము సౌమ్య ఎసిబి దాడిలో పట్టుబడ్డారు. తోటి ఉద్యోగి మెడికల్ లీవ్ సెటిల్ మెంట్…

Continue Reading →

సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

సమాచార హక్కు చట్టం-2005 పటిష్ట అమలు కోసం ఉద్దేశించిన రాష్ట్ర సమాచార కమిషన్‌ను ప్రభుత్వం ఎట్టకేలకు నియమించింది. సహ చట్ట కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌ పదవిని…

Continue Reading →

ప్రభుత్వ ప్రధాన శాఖలపై ఏసీబీ అధికారుల నిఘా

లక్షల్లో జీతాలు అయినా బుద్ధి మారదు. వక్రమార్గంలో సంపాదనే వారికి ముద్దు. కోట్ల రూపాయల అక్రమార్జనే వారి ప్రధాన లక్ష్యం. ప్రభుత్వాలు హెచ్చరిస్తున్న వారికి పట్టదు. ఏసీబీ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్‌ సీనియర్‌ అసిస్టెంట్‌

ఎక్సైజ్‌ శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఓ అధికారి రూ.8వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వికారాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో పని చేసే…

Continue Reading →

ఇందిరమ్మ ఇండ్లు 600 చ‌ద‌ర‌పు అడుగుల‌కు మించొద్దు: రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కంలో భాగంగా నియోజ‌క‌వ‌ర్గానికి కేటాయించిన 3,500 ఇండ్లకు ల‌బ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ‌ను మ‌రింత‌ వేగ‌వంతం చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ. హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

Continue Reading →

ఈనెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోంది. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పిఎస్ ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని చెరువులు,…

Continue Reading →

ఆర్టీఐ కమిషనర్లుగా అధికార పార్టీ నేతలకు అవకాశం ఎలా ఇస్తారు..?

 రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్ల నియామకంలో నిబంధనలకు నీల్లొదిలిందని సమాచార హక్కు కార్యకర్త దేవులపల్లి కార్తీక్‌ రాజు ఆరోపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా…

Continue Reading →

చేనేత కార్మికుల సమస్యలను కెబినేట్ లో చర్చిస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

వ్యవసాయం, చేనేత శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం భూదాన్ పోచం పల్లి అని అన్నారు.…

Continue Reading →

అవినీతి అధికారులపై ఏసీబీ పంజా

రాష్ట్రవ్యాప్తంగా అవినీతిపరుల గుండెల్లో ఏసీబీ పరుగులు పెడుతోంది. గడచిన నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో 80 కేసులు నమోదు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు దాదాపు…

Continue Reading →