ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.1618 కోట్లు చెల్లింపు

హైదరాబాద్ : ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ. 1612.37 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు.…

Continue Reading →

రాష్ట్రంలోకి 3,745 కోట్ల పెట్టుబడులు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రంలో మరో మూడు భారీ కంపెనీలు రూ.3,745 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వీటి ద్వారా 1,518 మందికి ఉద్యోగ,…

Continue Reading →

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

మేడారం మహాజాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. కుంభమేళాకు కేటాయిస్తున్నట్లుగానే రూ.వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం ములుగు…

Continue Reading →

తెలంగాణకు కృష్ణా జలాల్లో 70% వాటా కావాలి: మంత్రి కాప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్-II (KWDT-II) ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తోందని, మొత్తం 1050…

Continue Reading →

డెక్కన్ సిమెంట్ పరిశ్రమలో ఉద్రిక్తత

సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానిపురంలోని డెక్కన్‌ సిమెంట్‌ పరిశ్రమ వద్ద సోమవారం కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై కార్మికులు…

Continue Reading →

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశుభ్రతకు పెద్దపీట: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ హాస్పిటళ్ల నిర్వాహణలో సానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వర్కర్ల పాత్ర అత్యంత కీలకమైనదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఈ మూడు వ్యవస్థలతో పాటు,…

Continue Reading →

తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్

తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టే గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.…

Continue Reading →

నిర్దేశిత స‌మ‌యంలో భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం పంపిణీ పూర్తి చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి సంబంధించి భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం పంపిణీ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూ సేక‌ర‌ణ…

Continue Reading →

సింగరేణి కార్మికులకు రూ.1,95,610 దసరా పండుగ బోనస్

గత ప్రభుత్వ కాలంలో కోల్పోయిన రెండు బొగ్గు బ్లాకులను సింగరేణి లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. బొగ్గుతోపాటు క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లోకి సింగరేణి ప్రవేశిస్తుంది.…

Continue Reading →

“కూతుళ్ల భద్రత – కూతుళ్ల విద్య”

నవరాత్రి & బతుకమ్మ ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్, శ్రీమతి నేరెళ్ళ శారద ఆదేశాల మేరకు మహిళా కమీషన్ ఆధ్వర్యంలో “కూతుళ్ల భద్రత –…

Continue Reading →