కేంద్ర మంత్రులను కలిసిన తెలంగాణ మంత్రులు తుమ్మల, ఉత్తమ్

తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల మరియు…

Continue Reading →

నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌  కొమ్మూరి మల్లారెడ్డి వద్ద రూ.3 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

 నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి ఇంటిపై దాడి చేసిన అవినీతి నిరోదక శాఖ అధికారులు సుమారు రూ. 3 కోట్ల విలువైన అక్రమ ఆస్తులున్నట్లు గుర్తించారు.…

Continue Reading →

కాలుష్యాన్ని వెదజల్లుతున్న బ్లూక్రాన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి

ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బ్లూక్రాన్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నందికండి గ్రామ సర్పంచ్ మాచర్ల సరస్వతి విజయ్ ఆధ్వర్యంలో…

Continue Reading →

విధి నిర్వహణలో ఉండగానే డీటీవోను బలిగొన్న బొగ్గు టిప్పర్‌

విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీవో)ని అతివేగంతో వచ్చిన బొగ్గు టిప్పర్‌ ప్రాణాలను బలిగొంది. రవాణా శాఖ కార్యాలయం ముందే ఈ ఘటన చోటు…

Continue Reading →

అన్ని వ‌స‌తుల‌తో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయండి…: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: భార‌త వాయు సేన (IAF) ఆధ్వ‌ర్యంలో నిర్మించ‌నున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అన్ని వ‌స‌తుల‌తో అభివృద్ధి చేయాల‌ని రక్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్…

Continue Reading →

రైల్వే శాఖ మంత్రితో చ‌ర్చ‌లు సానుకూలంగా సాగాయి..: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: హైద‌రాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విష‌య‌మై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌తో చ‌ర్చ‌లు సానుకూలంగా జ‌రిగాయ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో…

Continue Reading →

మీడియా అకాడమీలో ఎస్‌.ఐ.ఆర్‌పై అవగాహన సదస్సు

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియపై జర్నలిస్టులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సహకారంతో తెలంగాణ…

Continue Reading →

వర్షాకాలంలో ప్రజల భద్రతే ప్రాధాన్యంగా ఆర్.అండ్.బి. అధికారులు క్షేత్ర స్థాయిలో పనిచేయాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాకాలం సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రహదారి రవాణా వ్యవస్థను నిరంతరం కొనసాగించడంతో పాటు, వరదల వల్ల రహదారులు, వంతెనలు, కల్వర్టులు తదితర…

Continue Reading →

సాదాబైనామా ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారంలో వేగం పెంచాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్: రైతు భూమికి చట్టబద్ధమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి…

Continue Reading →

యోగాను ప్రతి ఒక్కరూ దినచర్యలో భాగం చేసుకోవాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 12వ అంతర్జాతీయ…

Continue Reading →