శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం…
వ్యవసాయ శాఖలో విస్తీర్ణాధికారుల(ఏఈవో)ను నియమించేందుకు వారధి ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని వారధి కేంద్ర కార్యాలయానికి నిరుద్యోగులు తరలివచ్చారు. జిల్లాలో మూడు పోస్టు లు …
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తుల చివరి తేదీని జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ పీఆర్వో తెలిపారు. 132 కోర్సుల్లో…
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు, స్పెషల్ ఎడ్యుకేషన్ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు స్వీకరణ…
డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి ఒక…
ఏపీలో నిలిచిపోయిన ఇంటర్మీడియెట్ రెండో ఏడాది మోడ్రన్ లాంగ్వేజ్–2, జాగ్రఫీ–2 పరీక్షలు జూన్ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.రామకృష్ణ శుక్రవారం…
మహబూబ్నగర్ విద్యావిభాగం : ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కేంద్రంగా ప్రభుత్వ బాలుర జూనియర్…
రాష్ట్రంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించే టీఎస్ఎంసెట్-2020తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలను వాయిదావేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం…
ఇంజనీరింగ్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి గురువారం ప్రకటించింది. కోవిడ్-19 వ్యాప్తి నివారణకు కేంద్ర,…







