శ్రీవారి ఆస్తులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం…

Continue Reading →

వ్యవసాయ శాఖలో ఏఈవో పోస్టులకు దరఖాస్తులు

వ్యవసాయ శాఖలో విస్తీర్ణాధికారుల(ఏఈవో)ను  నియమించేందుకు వారధి ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో జిల్లా కేంద్రంలోని వారధి కేంద్ర కార్యాలయానికి నిరుద్యోగులు తరలివచ్చారు. జిల్లాలో  మూడు పోస్టు లు …

Continue Reading →

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడ్డ వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి సబితా…

Continue Reading →

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు

 హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ 2020-21 విద్యా సంవత్సరానికి ప్రవేశ దరఖాస్తుల చివరి తేదీని జూన్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వర్సిటీ పీఆర్‌వో తెలిపారు.  132 కోర్సుల్లో…

Continue Reading →

బీఈడీ పరీక్ష ఫీజు గడువు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌, అన్ని సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్ష ఫీజు స్వీకరణ…

Continue Reading →

ఆగస్టు 3 నుంచి డీఈడీ ఫస్టియర్‌ పరీక్షలు

డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈడీ) ఫస్టియర్‌ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి ఒక…

Continue Reading →

ఏపీలో మిగిలిన ఇంటర్‌ పరీక్షలకు రీషెడ్యూల్‌

ఏపీలో నిలిచిపోయిన ఇంటర్మీడియెట్‌ రెండో ఏడాది మోడ్రన్‌ లాంగ్వేజ్‌–2, జాగ్రఫీ–2 పరీక్షలు జూన్‌ 3వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎం.రామకృష్ణ శుక్రవారం…

Continue Reading →

రేపటి నుంచి ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో  3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కేంద్రంగా ప్రభుత్వ బాలుర జూనియర్‌…

Continue Reading →

టీఎస్‌ ఎంసెట్‌ వాయిదా – ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి

రాష్ట్రంలో మే 4 నుంచి 11 వరకు నిర్వహించే టీఎస్‌ఎంసెట్‌-2020తోపాటు అన్ని రకాల ప్రవేశపరీక్షలను వాయిదావేసినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

ఏపీలో పలు ప్రవేశ పరీక్షలు వాయిదా

ఇంజనీరింగ్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌ సహా ఇతర ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి గురువారం ప్రకటించింది. కోవిడ్‌-19 వ్యాప్తి నివారణకు కేంద్ర,…

Continue Reading →