2020-21 విద్యా సంవత్సరానికి మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం, 6, 7, 8 తరగతుల్లో ఖాళీ సీట్లల్లో భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న…
పచ్చని కల్యాణ మండపం.. మిరిమిట్లు గొలిపేలా విద్యుద్దీపాలంకరణ లేకుండానే శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఏప్రిల్ 2 (గురువారం) జిల్లావ్యాప్తంగా జరుగనుంది. కరోనా వ్యాప్తి చెందకుండా భక్తులకు ఆలయాల్లో దర్శనాలు…
రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం, ఐదు నుంచి ఎనిమిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్…
కరోనా నేపథ్యంలో ఎంసెట్, ఇసెట్ ఆన్లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ…
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యా దీవెన’ పథకం అమలుకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈమేరకు ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన…
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రజలకు శ్రీ శార్వరి నామ సంవత్సర(తెలుగు నూతన సంవత్సరాది) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు ఉగాది పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని సీఎం…
తీపి, చేదు కలిసిందే జీవితం..కష్టం, సుఖం తెలిసిందే జీవితం..ఆ జీవితంలో ఆనందోత్సాహాలని పూయించేందుకు వస్తుంది ఉగాది పర్వదినం..మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ..శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు– ఎడిటర్,…
టీఎస్ ఎంసెట్, ఈసెట్ -2020 నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 7వ తేదీ…
కరోనా మహమ్మారి రోజరోజు పెరిగిపోతుండంటంతో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యాలయాలు, కార్యాలయాలు, బార్లు, హోటళ్లు, సినిమా హాళ్లు మొదలైనవి అన్నీ మూతపడ్డాయి.…
కరోనా ఎఫెక్ట్తో ఏప్రిల్ 4న జరగాల్సిన ఎల్ఐసీ ఉద్యోగ నియామక పరీక్షలు వాయిదాపడ్డాయి. ఏఏఓ, ఏఈ, ఏఏ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి 218 పోస్టులతో ఎల్ఐసీ నోటిఫికేషన్…