భాగ్యలక్ష్మి అ‍మ్మవారికి సీఎం యోగి ప్రత్యేక పూజలు

తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నగరానికి చేరుకున్నారు. కాగా, సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదివారం ఉదయం చార్మినార్‌ వద్ద ఉన్న…

Continue Reading →

టెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను అధికారులు వెల్లడించారు. – టెట్ పేపర్-1లో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత, 32.68% ఉత్తీర్ణత…

Continue Reading →

తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ విద్యార్థికి ఐఎఫ్‌ఎస్‌

తెలంగాణ ఫారెస్ట్‌ కాలేజీ (ఎఫ్‌సీఆర్‌ఐ) విద్యార్థి కే రాజు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 86వ ర్యాంకు సాధించారు. జనగామ జిల్లా…

Continue Reading →

82 అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

టీఎస్ఎన్పీడీసీఎల్ ప‌రిధిలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 82 అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎల‌క్ట్రిక‌ల్) పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియకు సంబంధించి, ఈ నెల 27 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల…

Continue Reading →

ఉద్యోగ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఉపయుక్తమైన పుస్తకం విడుదల

తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 తో పాటు ఇతర శాఖలలో నియామకాలకొరకు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామక నోటిఫికెషన్లు జారీ చేస్తున్నది. ఆయా పోటీ పరీక్షలకు(competitive exams) ప్రిపేర్…

Continue Reading →

ప్రమాదంలో దేశ పర్యావరణం

మూడేండ్లలో అట్టడుగు స్థానానికి భారత్‌ ఎన్విరాన్‌మెంట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌లో మన దేశానిది 180వ స్థానం మోదీ సర్కారుకు స్పష్టమైన విధానం లేకపోవటం వల్లే ఈ దుస్థితి ఉన్న…

Continue Reading →

ప్రకృతి విధ్వంసాన్ని ఆపుదాం

ఎన్నో జీవ రాసులు మనుగడ సాగిస్తున్న ఈ విశ్వంలో మానవుడు కూడా ఒక జీవే. ఒకప్పుడుభూమి, గాలి, నిప్పు, నీరు ఆకాశాన్ని పంచభూతాలుగా ఎంచి ‘ప్రకృతిమాతగా’ పూజించేవారు.…

Continue Reading →

గ్రూప్‌–1 దరఖాస్తుల గడువు పొడిగింపు

గ్రూప్‌–1 ఉద్యోగ దరఖాస్తు గడువు జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించారు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 3,48,095 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ…

Continue Reading →

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగ నియామకాలపై స్పష్టమైన ప్రకటన చేయడం…

Continue Reading →

ముగిసిన మేడారం మహాజాతర.. వనప్రవేశం చేసిన గిరి‘జన’దేవతలు

తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకు గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది. సంప్రదాయం…

Continue Reading →