నేడు వనదేవతలను దర్శించుకోనున్న సీఎం కేసీఆర్‌

 సీఎం కేసీఆర్‌ నేడు మేడారంలో పర్యటించనున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మను ముఖ్యమంత్రి దర్శించుకుంటారు. సీఎం కేసీఆర్‌ ఉదయం 11 గంటలకు మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల…

Continue Reading →

నేటి నుంచి చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

నల్లగొండ జిల్లాలో చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు  నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.  మంత్రి జగదీష్ రెడ్డి ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు. 8న…

Continue Reading →

యాదాద్రిని సందర్శించిన సీఎం కేసీఆర్

ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ…

Continue Reading →

రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభం

ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకలు ప్రారంభమయ్యాయి. సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా శోభాయాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, రుత్వికులు హాజరయ్యారు. ఈ సహస్రాబ్ది…

Continue Reading →

తెలంగాణలో కొత్తగా 2,983 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2983 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ…

Continue Reading →

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 25,542 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.59 కోట్లు వచ్చినట్టు…

Continue Reading →

పర్యావరణహిత తిరుమల తిరుపతి దేవస్థానం

దేశంలోని పర్యాటక, యాత్రా స్థలాలను పర్యావరణ హితంగా తీర్చిదిద్దాలని బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) సంకల్పించింది. ఇందులో భాగంగా ‘నెట్‌ జీరో ఎనర్జీ టూరిజం డెస్టినేషన్‌’ ప్రాజెక్టుకు…

Continue Reading →

ఈనెల 8 నుంచి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేత

ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టళ్లను ఈనెల 8 నుంచి మూసివేయనున్నట్లు చీఫ్‌ వార్డెన్‌ శ్రీనివాస్‌రావు బుధవారం తెలిపారు. యూనివర్సిటీ అధికారుల ఆదేశాల మేరకు 8న మధ్యాహ్న భోజనం తర్వాత…

Continue Reading →

ఈ నెల 8 నుంచి 16 వరకూ విద్యా సంస్థలకు సెలవులు

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకూ జనవరి 8 నుంచి 16 దాకా సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను…

Continue Reading →

సూర్యాపేట మెడికల్ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటనపై విచారణకు ఆదేశించాం: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్‌ విషయం తనకు తెలిసిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇలాంటి…

Continue Reading →