టీటీడీ ధర్మకర్తలి మండల సమావేశం తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యతన శనివారం జరుగనుంది. ఈ సందర్భంగా సుమారు 80 అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.…
నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టులో శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుద్ధమాఘ సప్తమి ముహూర్తాన స్వామివారి కల్యాణోత్సవం వీనులవిందుగా జరిగింది.…
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మార్చి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శనివారం ఉదయం 9 గంటలకు, గదుల కోటాను మధ్యాహ్నం 3…
అంతర్వేది నూతన రథాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉదయం 11.30 గంటల సమయంలో అంతర్వేది ఫిషింగ్ హార్బర్ హెలిప్యాడ్కు చేరుకున్న సీఎం జగన్… అక్కడ…
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం మూడు…
ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయూ రెక్టార్ డాక్టర్ గోవర్ధన్ను, ఈ సెట్ కన్వీనర్గా డాక్టర్ చిట్టిరెడ్డి వెంకటరమణారెడ్డిని నియమిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి…
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్పొరేట్ స్కూల్ తలదన్నేలా నిర్మించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ‘గివ్ తెలంగాణ స్వచ్ఛంద…
తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదలైంది. ఎలాంటి ఫైన్ లేకుండా నేటి నుంచి (జనవరి 30) ఫిబ్రవరి 11 వరకు ఫీజు చెల్లించవచ్చని…
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన ఇవాళ ఉదయం వీఐపీ విరామ…
తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 20…









