రూ.3 కోట్లతో రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం : దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజయనగరం జిల్లా రామతీర్థం శ్రీరామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి, పునఃనిర్మాణానికి 3 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఆయన సోమవారం దేవదాయశాఖ కార్యదర్శి…

Continue Reading →

శ‌బ‌రిమ‌ల‌లో మ‌క‌ర‌జ్యోతి ద‌ర్శ‌నం

కేర‌ళ‌లోని అయ్య‌ప్ప స్వామి దేవాల‌య స‌మీపాన శ‌బ‌రిమ‌ల‌లో గురువారం సాయంత్రం 6.49 గంట‌ల‌కు మ‌క‌ర జ్యోతి రూపంలో అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం ఇచ్చారు. అయ్య‌ప్ప దేవాల‌యానికి ఈశాన్య…

Continue Reading →

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు..సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్ – అధ్యక్షులు, పర్యావరణ పరిరక్షణ సమితి

Continue Reading →

తెలంగాణలో ఫిబ్రవరి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో  ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం కానున్నాయి. 9వ తరగతి నుంచి ఆపై విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌…

Continue Reading →

మార్చి 5 నుంచి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌

మార్చి 5 నుంచి 24వ తేదీ వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నట్టు సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనేందుకు ఆసక్తిఉన్న తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు…

Continue Reading →

మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

ఈ నూతన సంవత్సరం… మీ జీవితంలో సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..– ఎడిటర్, నిఘానేత్రం న్యూస్– అధ్యక్షులు, పర్యావరణ…

Continue Reading →

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ విరాళం

టీటీడీ ఎస్‌వీబీసీ ట్రస్టుకు రిలయన్స్‌ సంస్థ భారీ విరాళాన్ని అందజేసింది. ఒక కోటి లక్ష రూపాయలను రిలయన్స్‌ సంస్థ ఎస్‌వీబీసీ ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఏపీ సీఎం జగన్ సీరియస్‌

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో విగ్రహాల విధ్వంసంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రంలో జరిగిన ఘటనపై సీఎం స్పందించారు.…

Continue Reading →

స్టాఫ్‌ సెలె‌క్షన్‌ కమి‌షన్ (ఎస్సెస్సీ) ఉద్యో‌గా‌లకు ఉచిత శిక్షణ

స్టాఫ్‌ సెలె‌క్షన్‌ కమి‌షన్‌ (ఎ‌స్సెస్సీ) ఉద్యో‌గా‌లకు సిద్ధమయ్యే మైనార్టీ అభ్యర్థు‌లకు మైనార్టీ స్టడీ సర్కిల్‌ అండ్‌ కెరీర్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వంలోని…

Continue Reading →

బ్లాక్‌లిస్ట్‌లో మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన ‘మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌–ఎంఆర్‌సీఈ(క్యాంపస్‌–1)’ను నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఐదేళ్ల…

Continue Reading →