స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని నిరుద్యోగులైన యువతి,యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు తెలిపారు. 18…

Continue Reading →

టీఎస్‌ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ విడుదల

టీఎస్‌ ఐసెట్‌-2020 షెడ్యూల్‌ను కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ పురుషోత్తం విడుదల చేశారు. ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు.…

Continue Reading →

ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్యమైన సూచన

ముఖ్యమైన సూచన: ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అయిన నేపథ్యంలో పరీక్షలకు సంబంధించి ఏదైనా వత్తిడి కానీ, భయం కానీ, మరేదైనా సమస్య కానీ ఉన్న విద్యార్థులు ఈ…

Continue Reading →

తెలంగాణ జీవితం తెరపై కనిపించాలి -రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, హరికృష్ణ

సినిమా రంగంలో కూడా తెలంగాణ ప్రతిభ కనిపించాలి, తెలంగాణ యాస, జీవితం తెరపై కనిపించాలి. ఆ క్రమంలోనే రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఒక వినూత్నమైన…

Continue Reading →

ఇంటర్‌ విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదన్నారు. ఒత్తిడికి గురికావద్దని…

Continue Reading →

ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణ

హైదరాబాద్ జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతకు పలు కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎస్సీశాఖ అధికారులు తెలిపారు. సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌…

Continue Reading →

8 మైనార్టీ గురుకులాలను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌

కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనార్టీ గురుకులాలు క్రమంగా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి. ఇది వరకు ఎస్సెస్సీ వరకే విద్యాబోధన జరుగగా,…

Continue Reading →

రూ. 3,309 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌

2020–21 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ వార్షిక బడ్జెట్‌ను రూ.3,309.89 కోట్లుగా నిర్ణయించింది. ఈ మేరకు శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన…

Continue Reading →

టిటిడి పాలకమండలి సమావేశం కీలక నిర్ణయాలు

2020-21 సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టిటిడి పాలకమండలి.శార్వరినామ సంవత్సర టిటిడి నూతన పంచాంగాన్ని ఆవిష్కరించిన టిటిడి చైర్మన్ వైవి…

Continue Reading →

బ్రాహ్మణ పథకాల దరఖాస్తులకు మార్చి 20 వరకు గడువు

తెలంగాణ రాష్ట్రంలోని బ్రాహ్మణులకు వివిధ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ పరిపాలనాధికారి యూ రఘురాంశర్మ శుక్రవారం ఒక ప్రకటనలో…

Continue Reading →