నిరుద్యోగ యువతకు జాబ్ మేళా..

చదువు పూర్తై, నిరుద్యోగంతో ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న యువతీ.. యువకులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం 29న జాబ్‌మేళా నిర్వహించనున్నది.…

Continue Reading →

జీవీకే – ఈఎంఆర్‌ఐలో ఉద్యోగావకాశాలు..

జీవీకే – ఈఎంఆర్‌ఐ సంస్థలో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఈఎంఈ) పోస్టుల భర్తీకి 29న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు సంస్థ ప్రాంతీయ మేనేజర్‌ ఎంఏ ఖలీద్‌ ఒక ప్రకటనలో…

Continue Reading →

మేళ్లచెర్వులో కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలు

మేళ్లచెర్వులో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నాలుగోరోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ) కేంద్రాలు

రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్య అమలులోభాగంగా నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను…

Continue Reading →

ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి సాహిత్య అకాడమీ అవార్డు

విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికిగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 జనవరి…

Continue Reading →

బీసీ విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత శిక్షణ

ముషీరాబాద్‌ నియోజక వర్గంలోని భోలక్‌పూర్‌ ఇందిరానగర్‌లోని ముషీరాబాద్‌ సెట్విన్‌ కేంద్రంలో పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను…

Continue Reading →

తెలంగాణ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యుల్‌ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌…

Continue Reading →

అన్నవరం ఆలయానికి కొత్త పాలకమండలిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించించింది. ఆలయానికి కొత్త ట్రస్ట్‌ బోర్డును ఏర్పాటు…

Continue Reading →

కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో…

Continue Reading →

మహా శివరాత్రి శుభాకాంక్షలు

మహా శివరాత్రి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అడుగులు వేద్దాం… నదులు, కాలువలు, చెరువులు, కోనేరులలో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయకండి…పాస్టిక్ వాడకండి… పర్యావరణాన్ని కాపాడండి.. భవిష్యత్…

Continue Reading →