చెట్ల నరికివేత, వన్యప్రాణులకు నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వండి.. కంచ గచ్చిబౌలిపై కేంద్రంలో కదలిక

 కంచ గచ్చిబౌలిలోని భూములు, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సమగ్ర వివరణతో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ,…

Continue Reading →

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ శ్రీరామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ్రీరామ న‌వ‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీరాముడు, సీతాదేవి స‌మాజానికి మార్గ‌ద‌ర్శ‌కులుగా నిలిచార‌న్నారు.…

Continue Reading →

శ్రీరామ నవమి శోభాయాత్ర.. ఈ రూట్లలో రాత్రి 9 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

 శ్రీరామ నవమి శోభాయత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రాత్రి 9 గంటల వరకు సీతారాంబాగ్‌ ఆలయం నుంచి హనుమాన్‌ వ్యాయామశాల స్కూల్‌, సుల్తాన్‌బజార్‌ మీదుగా…

Continue Reading →

సామాజిక న్యాయం కోసం బాబు జగ్జీవన్ రామ్ కృషి ఆదర్శనీయం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

స్వాతంత్య్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని…

Continue Reading →

తెలంగాణ భవన్‌లో ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు..

మాజీ ఉపప్రధాని, దివంగత బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ (BRS) పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చిత్రపటానికి శాసన…

Continue Reading →

జల కాలుష్యంతో మానవాళికి ముప్పు

నదులు, చెరువులు పర్యావరణ వ్యవస్థకు కీలకమైనవని. అవి వరద నియంత్రణ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్యానికి కూడా సహాయపడతాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా నదులు ప్రమాదంలో ఉన్నాయి.…

Continue Reading →

పన్ను మినహాయింపుతో ఫార్మాకు ఊరట.. ప్రధానికి ఎంపీ పార్థసారథిరెడ్డి లేఖ..

 అమెరికా ప్రతీకార సుంకాల నుంచి భారత ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు లభించడం గొప్ప ప్రగతి అని రాజ్యసభ్యుడు డాక్టర్‌ పార్థసారథిరెడ్డి పేర్కొన్నారు. ఈ మినహాయింపు వల్ల దేశ…

Continue Reading →

HCU భూముల వివాదం.. విచారణ ఈ నెల 7కు వాయిదా

తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సియు)కు సంబంధించిన భూముల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వందల మంది పోలీసుల…

Continue Reading →

సుప్రీంకోర్టు తీర్పుపై హెచ్‌సీయూలో విద్యార్థుల సంబురాలు..

కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వ చ‌ర్య‌లు అన్నీ నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌పై హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ…

Continue Reading →

కంచ గ‌చ్చిబౌలిలో ప్ర‌భుత్వ చ‌ర్య‌లు నిలిపివేయాలి.. ఇది చాలా తీవ్ర‌మైన అంశం : సుప్రీంకోర్టు

కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో హైకోర్టు రిజిస్ట్రార్ మ‌ధ్యంత‌ర నివేదిక‌ను సుప్రీంకోర్టుకు పంపింది. ఈ నివేదిక‌ను ప‌రిశీలించిన అనంత‌రం కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌భుత్వ చ‌ర్య‌లు…

Continue Reading →