టారిఫ్‌లతో ఫార్మా కుదేలు : బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి

భారత ఫార్మా రంగంపై అమెరికా విధించనున్న సుంకాలపై బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన టారిఫ్‌లు ఎప్పుడైనా అమల్లోకి…

Continue Reading →

పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరం

పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరమని సుప్రీంకోర్టు బుధవారం అభిప్రాయపడింది. చట్టవిరుద్ధంగా నరికిన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని…

Continue Reading →

హైడ్రా పేరుతో సెటిల్మెంట్లు చేస్తే కేసులు : హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌

 హైడ్రా పేరుతో ఎవరైనా సెటిల్మెంట్‌లు చేస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ హెచ్చరించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో రంగనాథ్‌ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ చేశారు.…

Continue Reading →

గ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టులో పిటిషన్‌

గ్రూప్‌-1 పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ పత్రాలను మరోసారి మూల్యాంకనం జరిపించేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. జస్టిస్‌…

Continue Reading →

అక్రిడేషన్ కార్డుల గడువు మరో మూడు నెలల పొడగింపు

తెలంగాణ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ కార్డుల గ‌డువును మ‌రో మూడు నెల‌ల పాటు పొడిగించారు. ఈ మేర‌కు ఐ అండ్ పీఆర్ క‌మిష‌న‌ర్ హ‌రీశ్ ఉత్త‌ర్వులు జారీ…

Continue Reading →

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దారుణం: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువ‌తిపై అత్యాచార‌య‌త్నం జ‌రిగిన ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అత్యాచాయ‌త్నం నుంచి తన‌ను తాను ర‌క్షించుకునేందుకు ఓ…

Continue Reading →

ఇక జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిరసనలు నిషేధం

ప్రభుత్వం ప్రజల పోరుపై ఉక్కుపాదం మోపుతుంది. నిన్నటి వరకు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నిషేధాలు జిల్లా కేంద్రాలకు పాకాయి. తాజాగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌…

Continue Reading →

నల్ల‌గొండ ఎన్జీ కళాశాలలో అధ్యాపకుల నిరసన

యూజీసీ 2025 మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం ఎం.ఫిల్, పిహెచ్‌డీ ఇంక్రిమెంట్ల రద్దుకు వ్యతిరేకంగా న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు సోమవారం నల్ల బ్యాడ్జీలు…

Continue Reading →

హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ఊరట.. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేత

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోట్టివేసింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌గౌడ్‌…

Continue Reading →

2025-26 తెలంగాణ బడ్జెట్ @ రూ.3,04,965 కోట్లు

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన శాసన…

Continue Reading →