సిగాచి పరిశ్రమలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలను హరించిన భారీ పేలుడుపై దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆ ప్రమాద ప్రాంతాన్ని అనేక…
లంచం తీసుకుంటూ ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకి చిక్కారు. నాగర్కర్నూలు జిల్లా వెల్దండ సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి మీటరు మంజూరు కోసం…
తెలంగాణను ‘బ్లూ – గ్రీన్ ఎకానమీ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ…
“తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పనలో చూపిన నిజమైన భాగస్వామ్య భావానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కొద్ది మంది గదిలో కూర్చొని చేసిన పని…
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని, 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)లో పర్యాటక రంగం వాటాను 10%కి పెంచాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు…
పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యసాధన సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా…
తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 లో భాగంగా తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సులో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.…
డిసెంబర్ 9, 2009 న సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు ఇది. ఆ ప్రకటన తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది..…
తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2047కు…









