అధికారుల నిర్లక్ష్యం వల్లే ‘సిగాచి’లో పేలుడు.. అధికారులపై వేటు వేయాల్సిందే..

సిగాచి పరిశ్రమలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలను హరించిన భారీ పేలుడుపై దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఆ ప్రమాద ప్రాంతాన్ని అనేక…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

లంచం తీసుకుంటూ ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీ అధికారులకి చిక్కారు. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి మీటరు మంజూరు కోసం…

Continue Reading →

“బ్లూ – గ్రీన్ ఎకానమీ” క్యాపిటల్ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను ‘బ్లూ – గ్రీన్ ఎకానమీ క్యాపిటల్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆ…

Continue Reading →

విజన్ డాక్యుమెంట్ సకల వర్గాల సమిష్టి కృషి.. తెలంగాణ జీవ పత్రం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

“తెలంగాణ రైజింగ్ 2047” విజన్ రూపకల్పనలో చూపిన నిజమైన భాగస్వామ్య భావానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది కొద్ది మంది గదిలో కూర్చొని చేసిన పని…

Continue Reading →

అందుబాటులో గృహ నిర్మాణ విధానం – 2047: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…

Continue Reading →

ఆర్థిక రంగానికి ‘బూస్టర్ డోస్’ పర్యాటకమే: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

తెలంగాణ‌ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని, 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP)లో పర్యాటక రంగం వాటాను 10%కి పెంచాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్న‌ట్లు…

Continue Reading →

2047 విజన్ డాక్యుమెంట్ ఇది మన భవిష్యత్తుకు ప్రతిజ్ఞ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే త్రి ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యసాధన సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా…

Continue Reading →

ఘనంగా రెండవ రోజు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ -2047

తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2047 లో భాగంగా తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సులో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.…

Continue Reading →

వివిధ జిల్లాల కలెక్టరేట్లలోని తెలంగాణ తల్లి విగ్రహాలను వర్చువల్ గా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

డిసెంబర్ 9, 2009 న సోనియా గాంధీ నేతృత్వంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు ఇది. ఆ ప్రకటన తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది..…

Continue Reading →

అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

 తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2047కు…

Continue Reading →