జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సీతక్క

జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.…

Continue Reading →

తెలంగాణలో అక్టోబర్ 1వ తేది నుండి CCI పత్తి కొనుగోలు చేసేలా చొరవ చూపాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్ః రాష్ట్రంలో CCI , అక్టోబర్ 1 వ తేది నుండి పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కి…

Continue Reading →

ఆర్.అండ్.బి శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్: ఆర్ అండ్ బి శాఖ పరిధిలోని పలు పనుల పురోగతిపై సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్…

Continue Reading →

మూసీ పునరుజ్జీవానికి సహకరించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మూసీ నది పునరుజ్జీవం కోసం నగరవాసులు సహకరించాలని, మూసీ పరివాహక ప్రాంతంలో నివాసం కోల్పోతున్న వారందరికీ శాశ్వత నివాసం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిదని సీఎం రేవంత్‌రెడ్డి…

Continue Reading →

45 మంది డిప్యూటీ కలెక్టర్ల నియామకం

 రాష్ట్ర ప్రభుత్వం 45 మందిని డిప్యూటీ కలెక్టర్లుగా నియమించింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ కింద డిప్యూటీ కలెక్టర్‌ (క్యాటగిరీ-3) పోస్టులకు ఎంపికైన 45 మంది అభ్యర్థులను నియమిస్తూ ఆదివారం…

Continue Reading →

భవిష్యత్తు అంతా ఫ్యూచర్ సిటీలోనే ఉంది: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

ఐటీ, ఫార్మా, వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, అంతర్జాతీయ స్టేడియం వంటి వాటితో అద్భుతమైన నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది భవిష్యత్తు అంతా ఇక్కడే ఉందని…

Continue Reading →

2026 ఫిబ్రవరిలో హైదరాబాద్ – విజయవాడ 8 లేన్ల రహదారి పనులు ప్రారంభం: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్: హైదరాబాద్ – విజయవాడ (NH65) జాతీయ రహదారి 8 లేన్ విస్తరణకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని 2026 ఫిబ్రవరిలో పనులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర…

Continue Reading →

తెలంగాణ రెపరెపలాడాలి, రైజింగ్ కావాలి: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

అనేక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికిని రాష్ట్రాన్ని అజేయంగా నిలబడటానికి, తెలంగాణ రెపరెపలాడటానికి రైజింగ్ రావడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

Continue Reading →

జిహెచ్ఎంసీ ప‌రిధిలో పేద‌ల‌కు త్వ‌ర‌లో తీపిక‌బురు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం కింద త్వ‌ర‌లో ఇండ్ల మంజూరు చేసేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నామ‌ని, ముఖ్య‌మంత్రి రేవంత్…

Continue Reading →

భారీ వర్షాలతో హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం: మంత్రి పొన్నం ప్రభాకర్

భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నగరంలో జంట జలశయాల గేట్లు ఎత్తడం వల్ల…

Continue Reading →