ఒక్క రోజే 2 లక్షల మొక్కలు నాటిన సింగరేణి

సింగరేణి సంస్థ తెలంగాణాకు హరితహారం కార్యక్రమంతో పాటు.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘వృక్షారోపన్‌ అభియాన్‌’ కార్యక్రమం కింద ఈ ఏడాది 35.47 లక్షల మొక్కలను…

Continue Reading →

ఏపీలో ‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్‌

‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటిన అనూప్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడత లో బాగంగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి…

Continue Reading →

ఏపీలో రేపు ‘జగనన్న పచ్చతోరణం, 20 కోట్ల మొక్కలే లక్ష్యం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో రేపు (బుధవారం) ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వసంత…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన అనుపమ..మ‌రో 12 మందికి ఛాలెంజ్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు సాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులే…

Continue Reading →

సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేం : ఎన్‌జీటీ

తెలంగాణ రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై జోక్యం చేసుకోలేమని జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) చెన్నై బెంచ్ స్పష్టం చేసింది. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సచివాలయం కూల్చివేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదాం : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణనే ఇప్పుడు మనముందు ఉన్న కర్తవ్యమని విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శనివారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని హైదరాబాద్ శివారులో…

Continue Reading →

విశాఖలో మైనింగ్‌ మాఫియా అక్రమాలపై దాడులు

మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడిన కంపెనీలపై శుక్రవారం అధికారులు దాడులు చేశారు. గడిచిన 10 రోజుల్లో విశాఖలోనే మైనింగ్‌ మాఫియా అక్రమాలకు రూ.120 కోట్లు ఫైన్‌ వేశారు. మొత్తం 9 క్వారీ…

Continue Reading →

ఏపీలో కోటి మొక్కలతో వన మహోత్సవం

ఈ నెల 22న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కోటి మొక్కలు నాటి ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముడవ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన…

Continue Reading →